Home » Author »bheemraj
తన ఇంట్లో కాంగ్రెస్ నాయకులు చేసిన విధ్వంసం వీడియోలు ఆధారాలు సహా ఉన్నాయని, వాటన్నింటినీ కోర్టుకు అందజేస్తానని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంది అంటే బీజేపీది బుల్లెట్ ప్రూఫ్ డబుల్ ఇంజన్ పని విధానమని తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత దేశం తలెత్తుకొని తిరిగే విధంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి బాధితులకు ఇచ్చిన డబ్బుల కన్నా ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలకే అధిక రేటు అయ్యిందన్నారు.
పవన్, షర్మిలపై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెలగపూడి సచివాలయం బస్ షెల్టర్ వద్ద రూ.40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏపీ సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
కారులో డబ్బుల కట్టలు అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మంటలు అదుపుచేసి కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విశాఖ ఘటనపై లోకల్ నాని సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.
గూఢాచర్యం కేసులో భారత్ కు చెందిన ఎనిమిది మంది మాజీ నావికాదళ సిబ్బందిని ఖతార్ గూఢచార సంస్థ అరెస్టు చేసింది.
ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.
కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మెక్రో టన్నెల్ ఏర్పాటుకు రెస్క్యూ టీమ్స్ 46.8 మీటర్ల మేర పైపులను లోనికి పంపారు.
యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు, పంట వ్యర్ధాల దహనంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది.
26 ఏళ్ల ఆదిత్య అద్లాఖా.. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్లో మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్లో నాల్గో సంవత్సరం డాక్టరల్ విద్యార్థిగా గుర్తించారు.
మత్తుమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. తిరుమలలో వైభవంగా కైసిక ద్వాదశి ఆస్థానం జరుగుతోంది.
సీఎం జగన్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేశారు.
బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిందన్నారు.
రైతు బంధు సమితులు, వేదికలను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్లే తెలంగాణ.. భారతదేశంలో నెంబర్ వన్ గా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 5 రకాల విప్లవాలు విస్తరించి ఉన్నాయని తెలిపా�