Home » Author »bheemraj
తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. మంచి ప్రభుత్వం లభించాలని కోరారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది.
తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు లక్షల వరకు ఏక కాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటిని పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
నేటితో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి రానుంది.
డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తమ తమ కష్టాలు, ఇబ్బందులను రాహుల్ కు చెప్పుకున్నారు. సంపాదించినందంతా డీజిల్, పెట్రోల్ లకే సరిపోతుందని రాహుల్ కు ఆటో డ్రైవర్లు చెప్పారు.
వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో అక్రమాలకు తావిచ్చేవిధంగా ఉందని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ కోరింది.
చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఏపీ సీఐడీ పిటిషన్లో పేర్కొంది.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.
భారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
ఈ కేసులో జంటను అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. విచారణ పూర్తైన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీతారాం ఏచూరీ రోడ్ షో నిర్వహించారు. మిర్యాలగూడ సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందని తెలిపారు.
ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ చేసిందని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు.
2016లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఊరుకో సామెత, నాటకం ఆడుతున్నాడని విమర్శించారు.
సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఐటీ, ఈసీ ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు శ్రీరామ్ నగర్ లో తెల్లవారుజామున అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు. తాటిపాక సెంటర్ లో లోకేష్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.