Home » Author »bheemraj
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతల పైన నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులపై తమ నాయకత్వానికి నమ్మకం ఉందని తెలిపారు.
తెలంగాణ వైపు డ్యామ్ ను సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే డ్యామ్ పై ఉన్న తమ బలగాలను తెలంగాణ వెనక్కి పిలిపించింది.
ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరి నారాయన్ ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీ.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీకి ముందే ఆయనను ముఖ్యమంత్రిగా ఏఐసీసీ నియమించింది
మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీ మార్కును దాటింది. లెక్కింపు పూర్తిగా ముగిసేనాటికి భారీ మెజారిటీనే బీజేపీ మూటకట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
బాధిత బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 24 గంటల లోపు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణ బోర్డును తొలగించి దానిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని రాయించారు.
లోతట్టు ప్రాంతాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. వాళ్ల చదువుల గురించి లోకేష్ కు కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది.
అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది.
ఫాతిమా ఖాతూన్, ఆమె బంధువు పరుగెత్తుతూ ప్లాట్ఫారమ్ నెంబర్ 4 నుండి బయలుదేరుతున్న హౌరా-తారకేశ్వర్ లోకల్ రైలును ఎక్కడానికి ప్రయత్నించారు. రైలు లోపలికి వెళ్లే తొందరలో ఆమె బంధువు ఫాతిమా ఖాతూన్ ను రైలు డోర్లోకి నెట్టాడు.
హైకోర్టు పర్యవేక్షణలో ఎత్తు కొలిచేందుకు తమకు అభ్యంతరం లేదని 22మంది అభ్యర్థులు నిన్న అఫిడవిట్ దాఖలు చేశారు.
కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని స్పష్టం చేశారు.
ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.
కాంగ్రెస్, బీజేపీ చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఆగమవుతుందని ప్రజలు భయపడుతున్నారని వెల్లడించారు. ఎవరి పక్షాన నిలబడితే రాష్ట్రం బాగుంటుందనేది ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.