Home » Author »bheemraj
దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతి భద్రతలు, అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రత వంటి సందర్భాల్లో ఏదైనా వస్తువు లేదా కవరును తెరచి చూసి, స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు లభిస్తుంది.
నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది.
జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా తేలేదని, పోలవరం పూర్తి చేయలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కాంగ్రెస్ సక్సెస్ సీక్రెట్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగుపడింది. జిల్లాల్లో పర్యటించడం, పార్టీ పెద్దలను అడపాదడపా ఏపీకి తీసుకువస్తుండటంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కలిగింది.
నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
పట్టణ సమీపంలోని నార్కెట్ పల్లి - అద్దంకి హైవేపై అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది.
మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
ప్రజలు విచక్షణతో అభివృద్ధిని కోరుకుని ఓటేశారని వెల్లడించారు. బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించారని తెలిపారు.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కమార్ రెడ్డి గెలుపొందారు.
సీఎం అభ్యర్థి విషయంలో అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20 వేలకు పైగా మెజారిటీ ఓట్లతో ఆది నారాయణ గెలుపొందారు.