Home » Author »bheemraj
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కుర్దిష్ ఛానెల్ నివేదించింది. భవనంలోని మూడు, నాల్గవ అంతస్తుల్లో మంటలు అదుపులోకి వచ్చినట్లు ఐఎన్ఏ తెలిపింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వల్ప మార్పులతో మంత్రుల శాఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. కేసీఆర్ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారు.
లోహిత కన్సేల్టిన్సీ తిరుమలరావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మళ్లించారని తెలిపారు. సిట్ ను ఏర్పాటు చేసి రెండు బృందాలతో దర్యాప్తు చేశామని వెల్లడించారు.
ఎంఐఎంకు భయపడే అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రొటెం స్పీకర్ గా అవకాశమిచ్చారని ఆరోపించారు.
2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ముంపుకు గరైన గ్రామ ప్రజలకు రేషన్, 2500 రూపాయల సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టంపై కలెక్టర్లు అంచనా వేశారని తెలిపారు.
లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్చార్జి మణికం ఠాకూర్ స్పీకర్ ను కలిశారు.
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. మొహువా వైఖరిని వివరించడానికి బీజేపీ ఆమెను అనుమతించలేదన్నారు.
డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మొయిత్రాపై చర్యలు తీసుకుంది.
తాము కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ, 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. సాల్వే వాదనతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఏకీభవించింది.
అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సిక్కు ఆచార సంప్రదాయాలను అనుసరించి పాకిస్థాన్ లో నే రోడే అంత్యక్రియలు రహస్యంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి.
చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున సీఐడీ వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు తోసి పుచ్చింది.
ఢిల్లీకి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు.
సీఎం ఎవరు? ప్రకటన ఎప్పుడు?
పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. వరద బాధితులకు వసతి, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని సూచించారు.
ఇల్లందు సింగరేణి ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
సుమారు 4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ మంచు కొండ అంటార్కిటికా మహాసముద్రంలో ప్రమాదకరంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.