Home » Author »bheemraj
ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహీంద్రా తన జీవితంలోని చిన్న సమస్యల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఆమెను అందరికీ ఉపాధ్యాయురాలిగా ప్రశంసించాడు.
నవంబర్ 10వ తేదీ ధ్వజారోహణంతో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 14వ తేదీ అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని వెల్లడించారు.
గత కొంతకాలంగా స్నిఫర్ డాగ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. 9 సంవత్సరాలకు పైగా జిల్లా డాగ్ స్క్వాడ్ గా సేవలందించింది.
కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.
విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
మత్స్యకారుల అరెస్టును ఫిషర్ మెన్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల భారత మత్స్యకారులపై శ్రీలంక అధికారులు దాడులు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది.
ఇద్దరు ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రం లభించింది.
కాంగ్రెస్ కు ఓటేస్తే 6 నెలలకో సీఎం రావడం ఖాయం అన్నారు. కర్ణాటకలో 5 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.
సీపీఎం కోరిన మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలకు కాంగ్రెస్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీపీఎం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
దాడికి పాల్పడిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
కొన్ని సెకన్లలో, రెండు పాములోని ఒక పాము కిందికి దిగడం ప్రారంభించి, ఆపై ఆమె చేతిని చుట్టుకుంటుంది. ఆమె పెద్ద పామును పట్టుకోవడంతో అది ఆమె చుట్టూ తిరుగుతోంది.
పేలుడు ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రదేశంలోని చుట్టు పక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.
జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
ఉల్లిగడ్డ కనీస ఎగుమతి ధర టన్నుకు 800 డాటర్లుగా నిర్ణయించింది. ఇది ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
హ్యాట్రిక్ రేసులో ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తిరుమలగిరిలో తుంగతుర్తి సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కిషోర్ ఈ సభ ద్వారా మరింత నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారని ధీమాగా ఉన్�
సోనియా గాంధీ గ్యాస్ సిలిండర్ రూ.500లకే ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. సోనియా గాంధీ చెప్పిన తర్వాత కేసీఆర్ రూ.400లకే సిలిండర్ ఇస్తామన్నారని తెలిపారు.
జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.