Home » Author »bheemraj
మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ చేసి 6 గంటల నుండి భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు. శ్రీవారి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభమవుతాయి.
తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భావించారు.
కోమటిరెడ్డి పార్టీ మారడాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. నిలకడ లేని వ్యక్తులు పార్టీలు మారుతుంటారని ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తుపై వైఎస్ఆర్ టీపీ అభ్యంతరం తెలిపింది. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ముదిరాజ్ సామాజిక వర్గంతోపాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కోరారు.
రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సివుందని పిటిషన్ లో లాయర్లు పేర్కొన్నారు. వైద్యులు ఇచ్చిన నివేదికలోని మిగతా అంశాలపైనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటూ పిటిషన్ వేశారు.
కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆటని వెల్లడించారు. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోందని ఆరోపించారు.
వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.
రాత్రి 10. 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అమిత్ షా చేరుకోనున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా బస చేయనున్నారు.
గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
కేపీహెచ్ బీ 5వ రోడ్డులోని ప్రైవేట్ సాయి అమృత హాస్టల్ లో రెండు రోజుల క్రితం హాసిని ప్రియ(33) అనే మహిళ చేరారు.
డీఎన్ఏ, ఐసోటోప్ విశ్లేషణ ద్వారా వారి గురించి తెలుసుకుంటామని తెలిపారు. కాగా, స్థానిక వాలంటీర్లు, సెంట్రల్ లంకేషైర్ వర్సిటీకి చెందిన విద్యార్థులతో కలిసి కుండలు, రాతి పనిముట్లు, ఎముక వస్తువులు వంటి వాటిని కూడా ఈ పెద్ద సమాధిలో కనుగొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఇచ్చాపురంకు బస్సు యాత్రలో ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు బయలు దేరనున్నారు.
కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి భారత్ అని చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కమిటీ సిఫారసు చేసింది.
బాధితులకు, ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య వాగ్వివాదం చోట చేసుకుంది. ఆధికార పార్టీ, స్థానిక నాయకులుపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ బుధవారం మూడున్నర గంటలపాటు అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తు చేసింది. సుమారు 40 స్థానాల అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది.
రైతు బంధు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని వెల్లడించారు.
రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కాసాని తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై చర్చించే అవకాశం ఉంది.