Home » Author »bheemraj
బిషన్ సింగ్ బేడీకి 1970లో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి ఆయన్ను గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.
పానిపట్ జిల్లా జైలులో డిప్యూటీ సూపరింటెండ్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ దేశ్వాల్ సోమవారం ఉదయం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జిమ్ చేస్తూనే ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయాడు.
బాధితురాలు బంధువు అయిన మరో ఇద్దరు మహిళలను ఇంటికి పిలిపించి వారిపై కూడా దొంగతనం నేరాన్ని మోపేందుకు యజమాని రాజబాబు ప్రయత్నించాడు.
ఉమ్మడి పోరాటం, తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలు సమన్వయ కమిటీలను ప్రకటించాయి.
మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో వల్ల బ్యారేజీ సామర్థ్యం పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
ఒడిశా నుంచి హైదరాబాద్ కు బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న్ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
గర్భా వేదికల వద్ద డాక్టర్లు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వహకులు చర్యలు చేపడతున్నారు. సీపీఆర్ చేయడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్వహకులు అధికారులను కోరుతున్నారు.
బ్యారేజీలో నీరు వరదలా వచ్చి ములుగు, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు మునిగిపోయి పరిస్థితి ఉందని తెలిపారు. భారీ వరదల కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
నాడు ఎడారిలాగా ఉన్న తెలంగాణ నేడు పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అంత బూటకం అన్నారు.
నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ లోని నీటిని ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు డ్యామ్ 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
పంట చేతికి వచ్చే సమయంలో పులుల సంచారం రైతులను కలవపెడుతోంది. మరోసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరోసారి అభ్యర్థులపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. వామపక్షాల స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టత రాలేదు.
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు.
2014 జూన్ 2కు ముందు నియామకమై ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు రెగ్యులరైజ్ కానున్నారు. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు అందాయి.
బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన తెలంగాణలో మరోసారి ఉండేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
కీలక నేతలు అడిగిన స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్ లు చేసి సమాచారం ఇస్తున్నారు.
కొందరు భక్తులు టీటీడీ కల్పించిన దర్శనం చేసుకున్నారు. మరి కొందరు భక్తులు ఆర్జిత సేవ టికెట్ల మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారు.
చికిత్స నిమిత్తం కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థతకు గురైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.