Home » Author »bheemraj
బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో నిరుద్యోగుల గురించి ప్రస్తావన ఎక్కడ కనపడలేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు బరోసా ఇచ్చేలా లేదని విమర్శించారు.
అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.
ఇది తన గ్యారంటీ అని రజనీకి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును స్వయంగా రేవంత్ రజినీ పేరుతో నింపడం విశేషం.
గడిచిన తోమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన హామీలు, అమలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి స్వయంగా పరకాల సీటు ప్రతిపాదన చేశారు.. కానీ, తనకు మాత్రం వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఉందన్నారు. తాను పాలకుర్తి నుంచి పోటీ చేస్తాననే ప్రచారం కరెక్ట్ కాదని చెప్పారు.
మహేష్ మాట్లాడుతున్న సమయంలో ఇక ఆపాలంటూ ఫెస్టివల్ ఇంఛార్జ్ ఆజాద్, పోలీసులు కోరారు. రాజకీయాలకు ఇది వేదిక కాదంటూ మీడియా పాయింట్ నుండి మహేష్ ను పోలీసులు పంపించేశారు.
రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు.
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం కావడంతో పార్టీ శ్రేణులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
దాడికి ముందు ఆ ఉగ్రవాది ఏకే - 47 గన్ తో వీధుల్లో హల్ చల్ చేశాడు. నడి వీధిలోనే తుపాకీని కాల్పుల కోసం ప్రిపేర్ చేశాడు.
అంతకముందు కొల్లు రవీంద్ర విషయంలో పోలీసులు హైడ్రామా నడిపారు. సైకిల్ యాత్ర వద్దంటూ ఉదయం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్లపై తిప్పారు.
చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ ది అని అన్నారు. అలాంటి చేవెళ్ల గడ్డపై భీం భరత్ ను గెలిపించి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు.
పోలీసుల ఎదురు కాల్పుల్లో గాయడపడిన మావోయిస్టును సహచరులు అక్కడే వదిలి పారి పోయారు. కానీ, పోలీసులు అతన్ని చంపకుండా కాపాడి మానవత్వం చాటుకున్నారు.
రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ నగరంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిప్లూన్లో ముంబై - గోవా నాలుగు లేన్ల హైవేలో నిర్మాణంలో ఫ్లైఓవర్ స్తంభం కుప్పకూలింది.
శిశువులో ఎలాంటి సమస్య లేదని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇచ్చారని, గర్భం తొలగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
జూన్ చివరిలో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు వద్ద "రిక్రూట్మెంట్ స్కామ్" కు సంబంధించి నివేదికలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని విధులు నిర్వహించే విక్రేతలు టీసీఎస్ సిబ్బందితో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
తాను ఖమ్మంలో లేనప్పుడు బందిపోటు దొంగల్లా వచ్చి, ముగ్గురు కార్పొరేటర్లను లాక్కొని అదేదో ఘనత సాధించినట్టు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎల్బీ నగర్ ప్రజలు అక్కడి నుండి పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నా తన మనసు మునుగోడు మీదే ఉందని తెలిపారు. తన రాజీనామా ద్వారానే మునుగోడు ఈ రోజు అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.