Home » Author »bheemraj
కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, ప్రయాణికుల పట్ల ఇది తమ నిబద్ధత అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.
చర్చల్లో వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడకపోవడంతో పాటు అవతలి వారి ఆహార్యం గురించో, బాడీ షేమింగ్ చేసే విధంగానో ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదన్న నియమాన్ని పాటించాలని తెలిపారు.
చంద్రబాబు అరెస్టుతోనే నిజం గెలిచిందన్నారు. నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైలులో ఉన్నాడని పేర్కొన్నారు.
సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు తిరిగి ప్రయోగాన్ని చేపట్టారు. శనివారం ఉదయం 10గంటలకు గగన్ యాన్ టెస్ట్ వెహికల్ టీవీడీ-1 ప్రయోగించారు.
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్ పడింది. పురుషు రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు.
సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించాలనుకున్నారు. అయితే, మరోసారి గగన్ యాన్ టెస్ట్ లాంచ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చివరి క్షణంలో కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు.
నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నారా లోకేష్ పునరుద్ధరణ, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై కీలక చర్చ జరుగనుంది.
తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా, వీరిలో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
విదేశీ విద్యపై గ్రిప్ రావాలని టోఫెల్ విధానం తీసుకుని రావడం తప్పా అని అడిగారు. టోఫెల్ లో ఒక్కో విద్యార్థికి 7.5 రూపాయిలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
ఎన్నికల నిబందనలకు లోబడే అలయ్ - బలయ్ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడేలా అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. టికెట్ల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్నారు.
అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా అని నిలదీసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం పేర్కొంది.
నకిలీ సర్టిఫికెట్ల సమర్పించి ప్లేయర్ లు యూ-19, యూ-23 మ్యాచ్ లు ఆడారు. ఫేక్ సర్టిఫికెట్లతో లీగ్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లను గుర్తించారు. ఈ మేరకు హెచ్ సీఏ సెప్టెంబర్ 30న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది.
గత కొద్ది రోజుల క్రితమే గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 10 మందిని యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ చేసింది.
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.
అమ్మవారి ములానక్షత్రం కావడంతో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరభ్యాసాలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది.
సరస్వతి దేవిగా బంగారు వీణ దరించి దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా శక్తి రూపాలతో శిష్ట సంహారం చేసి దుర్గాదేవి తన నిజ స్వారూపంతో సాక్షాత్కరింప చేస్తూ సరస్వతి దేవిగా దర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.