Home » Author »bheemraj
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మనం చూస్తున్నామని, చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రధాని మోదీ రాష్టానికి వస్తున్నారని విమర్శించారు.
ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పురంధేశ్వరి చేరుతున్నారని విమర్శించారు.
కచ్చితంగా న్యాయ కోవిదులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయని తెలిపారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందన్నారు.
రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోతే ఇక్కడికి ఆహ్వానించి మల్కాజ్ గిరి ఎంపీగా గెలిపించుకున్నామని తెలిపారు. ఇప్పుడు తమను మర్చిపోయారని వెల్లడించారు.
ఇప్పటికే మూడు విమానాల్లో భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి మూడో విమానంలో 197 మంది భారతీయులు ఢిల్లీకి సురక్షితంగా వచ్చారు.
2009 నుంచి కేటీఆర్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి కె.కె మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఈసారి సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి మారుతాడా? లేదా మరోసారి మహేందర్ రెడ్డినే ప్రకటిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
అంతకుముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు.
మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను ఓకేషనల్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యారని అతనికి ఉద్యోగం ఇవ్వడానికి తపాలా శాఖ నిరాకరించింది.
ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు 2019లో ఒక మహిళ అలప్పుజ్జా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలననను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈసారి గరుడోత్సవం సాయంత్రం 6.30 గంటలకే ప్రారంభం కాబోతుంది. 20వ తేదీన ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పుష్పక విమానం, రాత్రి గజ వాహనంలో స్వామి వారు దర్శనమిస్తారు.
ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న సోదాల ద్వారా శనివారం రూ.74,95,31,197 నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడింది.
ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు జైలులో చల్లటి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ వాళ్ల డబ్బులు ఏమైనా చంద్రబాబు దగ్గరికి వెళ్లాయా అని అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్లలేదన్నారు.
ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు సార్లు చర్చించారు. అక్టోబర్ 16న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. అదే రోజున బీజేపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కు సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలని పిలుపునిచ్చారు.
అమ్మాయి ప్రవళికని శివ రామ్ రాథోడ్ అనే యువకుడు చీటింగ్ చేశాడని తెలిపారు. వేరే అమ్మాయితో శివ రామ్ రాథోడ్ అనే యువకుడికి ఎంగేజ్ మెంట్ కుదిరిందన్నారు.
అయితే రోజు లాగే ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి.. విగతజీవిగా పడి ఉన్న అతడిని చూసి తట్టుకోలేకపోయింది. మృతదేహం దగ్గరకు చేరుకుని విలపించింది.
చంద్రబాబు ఇప్పుడు కుటుంబసభ్యుల ప్రాపర్టీ కాదు జైలు ప్రాపర్టీగా ఉన్నాడని చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు, టక్కుటమార విద్యలను ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు.
జనసేన అధ్యక్షుడిపై సీఎం జగన్ వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదన్నారు. ఉన్న మాటే సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు.
కావూరి శ్రీవాణి దుబాయ్ వెళ్లేందుకు నిన్న(గురువారం) రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు.