Home » Author »bheemraj
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని విమర్శించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.75 కట్టాలన్నారు.
తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని వెల్లడించారు.
డబ్బుతో శశిధర్ రెడ్డి మెదక్ ప్రాంతంలో ఎనలేని సేవలు చేశారని వారి కుటుంబం మెదక్ అభివృద్ధికి కృషి చేసిందని కొనియాడారు. శశిధర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.
'ఆపరేషన్ అజయ్'పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 19న జరిగే గరుడవాహన కార్యక్రమాన్ని సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
పాత బస్టాండ్ లో వేగంగా వెళ్లిన కారు స్కూటర్ ను ఢీకొనడంతో ఒకరికి గాయాలు అయ్యాయి. అదే వేగంతో వెళ్లిన కారు మున్సిపల్ ఆఫీసు వద్ద ఇద్దరిని ఢీకొట్టింది.
జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబు ఎస్ ఎల్ పీపై విచారణ చేపట్టనుంది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న అంశం తేల్చనున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూచుకుల్ల వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమికి పనిచేసిన కూచుకుల్లను అధిష్టానం నమ్మొద్దన్నారు.
పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడితే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ స్మగ్లర్లు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు.
నవ రత్నాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, తాము ఆ విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు. రిచెస్ట్ సీఎంగా పేరొందిన జగన్ క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
లోకేష్ ను ముద్దాయిగా చూపనందున అయనను అరెస్టు చేయబోమంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు.
చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్ లు జగన్ ముఖం చూస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయన్నారు. చంద్ర బాబుముఖం చూస్తే లంచాలు, వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయని విమర్శించారు.
బావిలో దూకడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు తేలిందన్నారు. మృతదేహం నీళ్లలో కుళ్ళిపోవడం వల్లే బాలిక తల వెంట్రుకలు ఊడిపోయాయని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే అంశాలు నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు.
ఢిల్లీ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో సహాయకురాలిగా పని చేస్తున్న ఓ ఉద్యోగిని ప్రసూతి సెలవులు తీసుకోగా యూనివర్సిటీ ఆమెను సర్వీస్ నుంచి తొలగించింది.
గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు, జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల కంటే అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని ఆధారాలతో సహా వివరించింది. తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించవద్దని, తద్వారా �
మహిళ గర్భంలోని పిండం గుండె చప్పుడు నిలిపివేయాంటూ ఏ న్యాయస్థానం తీర్పు చెబుతుంది? అని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణ కోసం త్యాగం చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులేనని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా యెర్రా కామేష్ ను ప్రకటించారు.
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ కు మళ్లించవచ్చని బై లాస్ లో ఉందా అని ప్రశ్నించారు. టీటీడీ విరాళాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.