Home » Author »bheemraj
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. గాజా పట్టి నుంచి ఏకంగా ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగించారు. సరిహద్దు కంచె దాటి ఇజ్రాయెల్ లోకి చొరబడి దాడులు జరిపారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొచ్చు
దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు, జూనియర్ కాలేజీలకు 7 రోజులు సెలవులు ఉండనున్నాయి.
సింగరేణి యాజమాన్యం సహకరించకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపింది. ఇప్పటివరకు ఓటర్లు తుది జాబితాను ప్రకటించలేదని పేర్కొంది.
రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కాపులని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేశాడని పేర్కొన్నారు. ప్యాకేజీ స్టార్ అంటున్నారని ఏనాడైనా చంద్రబాబు ఖండించాడా? అని నిలదీశారు.
టపాకాయలను కంటైనర్ వాహనంలో లోడ్ చేస్తుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన చేపట్టారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వత్తులు, కాగడాలు వెలిగించి నేతలు నిరసన తెలిపారు.
బీజేపీ.. కాంగ్రెస్ ను నిందిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని, మరి ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ ను దూషిస్తోందని ప్రశ్నించారు.
అవినీతికి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. పోలీసులపై దాడి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు యానిమల్ కీపర్ షాబాజ్ పై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన షాబాజ్ ను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై వాహనాలు నిలిపి వేశారు.
కరిచే కుక్క మొరగదు మొరిగే కుక్క అరవదు అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆశ్రీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మతాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో నడి రోడ్డుపై నాగరాజును సుల్తాన సోదరుడు హత్య చేశాడు.
బాలికల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని విమర్శించారు. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఏపీకి కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందన్నారు.
టీడీపీ, జనసేన కూటమిని చూసి వైసీపీ కంటగింపుగా ఉందని విమర్శించారు. ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో అవినీతి జరిగిందో చూపించాలన్నారు.
హిందూ చట్టంలో వధవు, వరుడు కలిసి నడిచే ఏడడుగులు అన్నది అత్యంత ముఖ్యమైన తంతు. అయితే ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా అలాంటిది జరిగినట్లు కనిపించడం లేదని కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యనించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని నేతలు అధిష్టానాన్ని కోరునున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి నాయకత్వంలో ఆశావహులు ఢిల్లీకి వెళ్లారు.
వారం రోజులపాటు నిందితుడు పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు.
స్కైడైవింగ్ అనుభవంగా చాలా సరదాగా సాగిందని మహిళ చెబుతున్నారు. పారాచూట్ తో కిందకు దిగడం కూల్ గా, అద్భుతంగా అనిపించిందని ఆమె సంతోషంగా చెప్పారు.
తెలుగుదేశం శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీ శ్రేణులను పోలీసులు పక్కకు తోసేసి దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.