Home » Author »bheemraj
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది.
మాథ్యూ జాక్ జివిస్కీ ఓ డేకేర్ సెంటర్ లో 16 మంది అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో అతడిగా దోషిగా తేల్చారు.
బండారు సత్యనారాయణ మూర్తిని సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని లాయర్ వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ పొరపాటు సంఘటనగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబం మొత్తం చనిపోవడంపై అతని వదిన సువర్ణలత తీవ్ర ఆదేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు చనిపోయినా తనకు అభ్యంతరం లేదు కానీ, పిల్లలను చంపడమే బాధాకరం అన్నారు.
కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తామని పేర్కొన్నారు. గ్రౌండ్ కి వచ్చిన ప్రతీ ఒక్కరు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 40 వేలు అని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నదతా, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారంపై చర్చించనున్నారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశంఠ ఉంది.
ఝాంగ్ అనే ఉద్యోగి బాస్ కాసిన పందెంకు ఒప్పుకున్నాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసి గటగటామని 10 నిమిషాల్లోపే మొత్తం తాగాడు. కానీ, మద్యం తాగిన వెంటనే ఝాంగ్ స్పృహ తప్పి పడిపోయాడు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజు నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.
కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.
అన్ని పదవులు అనుభవించావు గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేసింది, దాన ధర్మాలు చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసన్నారు.
సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.
అక్టోబర్ 4న ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు. 4న తెలంగాణ తుది ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేయనుంది.
నందిపేటలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన పాప కుంటుబానికి న్యాయం చేయాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అధికార దుర్వినియోగం చేసి హెరిటెజ్, ఇతర ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 1997 నుండి ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు.
శ్రీవారి దర్శనం ముగించుకున్న బాలుడి కుటుంబం తిరిగి చెన్నైకి వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్ కు చేరుకుంది.
ఎన్నికల ఏర్పాట్లపై సాయంత్రం తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో ఈసీ భేటీ కానుంది.
సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోమవారం రాత్రి విశాఖలో బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారం�
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సుదీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలన్న మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.