Home » Author »bheemraj
రాష్ట్రాన్ని ఆరు దశాబ్ధాలు ఆగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. కాంగ్రెస్ లో సీటు రావాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆరోపించారు.
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు. హైటెక్ సిటీ వచ్చింది అంటే ఆది చంద్రబాబు వల్లనేనని స్పష్టం చేశారు.
చంద్రబాబు అవినీతి డబ్బుతో జేఎస్పీ నడుస్తుందన్నారు. భూస్థాపితం అవుతున్న టీడీపీని బతికించాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని చెప్పారు.
అయితే గూగుల్ మ్యాప్ల సూచనల మేరకు డ్రైవర్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా దారి కనపడకపోవడంతో గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో వెళ్లారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
గాలిలో అయితే 110 మైళ్ల వరకు ఎగరగలదు. ఈ కారులో నుంచి 180 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటు ఉంది.
ఇది భూమధ్య రేఖ చుట్టూ దాదాపు 40 వేల కిలోమీటర్లు కేవల 20 రోజుల్లో సున్నా ఉద్గారాలతో చుట్టేసి వస్తుంది. 495 అడుగుల పొడవు ఉన్న ఈ ఎయిర్ షిప్ ఉపరితలం మొత్తం సోలార్ ఫిల్మ్ తో కప్పి ఉంటుంది.
60 ఏళ్లలో చేయని పనిని తాము పదేళ్లలో చేసి చూపించామని తెలిపారు. పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
పవన్ కళ్యాణ్, లోకేష్ గత ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా గత ఆరు నెలలుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు. వ్యక్తిగత దూషణలతో అధికారంలోకి వస్తావనే భ్రమలో ఉన్నారని చెప్పారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు కూడా శ్రీవారి దర్శనానికి సమయం పడుతుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.
ఎమ్మెల్సీ పదవి ఉన్నా ప్రజలకు నేరుగా చేరువ కాలేకపోతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవి వల్ల ప్రజలకు మేలు చేయలేక పోతున్నానని వాపోయారు.
జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. నల్గొండ వంటి ప్రాంతానికి ఐటీ హబ్ తీసుకవచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ దేనని చెప్పారు.
చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ ఏద్దేవా చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నారా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుందని తెలుస్తో�
టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ కు మద్దతుగా నిలవబోతున్నారు. వారాహి యాత్రకు టీటీడీ మద్దతు ప్రకటించింది.
కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో టూరిస్టు బస్సులో 54 మంది ఉన్నారు.
అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.