Home » Author »bheemraj
యోగా ద్వారా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తున్నామని తెలిపారు. నారా చంద్రబాబు అంటే అందరికి తెలుసన్నారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది కోలాహలంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఘట్టం జరుగనుంది. దాదాపు 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13 వేల మంది పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు.
మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
చిత్తూరులో చంద్రబాబుపై అంగళ్ల అల్లర్ల కేసు నమోదు అయింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
కేవలం గణేష్ నిమజ్జనాలు చేయడం ద్వారానే హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందా..? అని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు, బస్తీల నుండి నాలాల ద్వారా కలుషితమైన నీరు వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తుందన్నారు.
అక్టోబర్ 18న పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ఆ తరువాతే మహిళ ఈడీ కార్యాలయ విచారణ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం చెప్పింది.
ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు గొట్టాలని చూస్తున్నారు.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హైద్రాబాద్ ది అపార త్యాగలు చేసిన చరిత్రని, ఎంఐఎం రాజాకారుల వారసత్వ పార్టీ అని అన్నారు.
ఆనాటి నుండి ఆమె పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమెను గుర్తుచేసుకుంటూ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించడం ఆనవాయితీ అని తెలిపారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా మారినట్లు మరోసారి నిరూపితమైందన్నారు.
హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదని చంద్రబాబు అంటున్నారు.
టీఎస్ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు నెలల క్రితం 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం అందించింది.
ఏసీబీ కోర్టు ముందుగా ఏ పిటిషన్ పై విచారణ జరుపుతుంది? న్యాయ స్థానం ఎలా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది.
అంబులెన్స్ లు 316 ఉన్నవాటిని 455కి పెంచామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉన్న దాన్ని 70శాతం పెంచుకున్నామని తెలిపారు. తల్లి మరణాలు, శిశు మరణాలు గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.
రాష్ట్ర, జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరుతానని పేర్కొన్నారు. హైకమాండ్ అదేశానుసారం హన్మంతరావును పార్టీలోకి ఆహ్వానించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
అక్టోబర్ 10న షాదనగర్ బీసీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా విచేస్తున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి విస్మరించి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు.