Home » Author »bheemraj
పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైందని పేర్కొంది.
నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో తాము 56 శాతం ఉన్నాం.. ఎందుకు తమపై వివక్ష చూపుతున్నారు? తమకు ఏమైనా భిక్షం వేస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, బీసీలకు ఏ పథకాలు పెట్టారని నిలదీశారు.
చంద్రబాబుకు కోర్టు శిక్ష వేస్తే జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబే ప్రజలందరినీ క్షమాపణ అడగాలన్నారు.
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో గురువారమే వాదనలు ముగిశాయి. చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి సీఐడీ అధికారులు కోరారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో విచారిస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయంటూ సీఐడీ తరపు న్యా�
రమేష్ బిధురి వ్యాఖ్యలపై విపక్షం మండిపడింది. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
తనపై కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ మాజీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై నరేష్ తో పాటు గుంటూరు రేంజ్ డీఐజీ పాల రాజులపై చర్యలు తీసుకోవాలని సురేంద్ర నాథ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.
తొలి విడత జాబితాలో సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో బలమైన నేతలకు స్థానం కల్పించారు. 35 నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నట్లు గుర్తించారు.
మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ అమ్మిరెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ సీవీఎస్ఓ నరసింహ కిషోర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని ఎద్దేవా చేశారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
పాక్సన్ తన కుమార్తె తొమ్మిదవ పుట్టినరోజు పార్టీ నుండి ఒక తెలియని ప్రాంతం ద్వారా గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో తొమ్మిదేళ్ల క్రితం కుప్పకూలి, మరమ్మత్తు చేయని వంతెనను దాటాలని గూగుల్ మ్యాప�
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు.
మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికి పైగా ట్రాన్స్ జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటరు జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జైలులో ఉండగా జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో ప్రవర్తించాలని టీడీపీ శాసనసభ్యులకు మనవి చేస్తున్నానని తెలిపారు.
తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు.
ఖలిస్థాన్ అనుకూల సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎప్పుడూ కెనడా వైపు ఉంటారని, ఎల్లప్పుడూ ఆ దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని సమర్థించారని తెలిపారు.
ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు, తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చ�