Home » Author »bheemraj
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.
పరీక్షా సమయం దగ్గరపడుతున్న ఆత్రుతతో గేట్ వద్ద నుంచి పరీక్ష హాల్ వరకు అతి వేగంగా వెళ్లారు. తనకు కేటాయించిన కుర్చీపై కూర్చుకున్న కొద్ది సేపటికే ఆమె తీవ్ అస్వస్థతకు గురయ్యారు.
ఈ క్రమంలో నిందితుడు తన స్నేహితులతో కలిసి బైకులపై వచ్చి దాడి చేశాడు. కత్తులతో అర్వింద్ ను విచక్షణారహితంగా పొడిచారు. భర్తను రక్షించేందుకు వెళ్లిన భార్య రేఖా మండల్ పై దాడి చేశారు.
ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్న�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజలందరి సంక్షేమం కోసం పరితపిస్తున్న మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర�
ప్రోటాన్ల వంటి అధిక శక్తి కలిగిన అణువులు ఉండే సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినప్పుడు నీరు ఏర్పడవచ్చని గతంలో పలు పరిశోధనల్లో వెల్లడైంది.
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు.
కులతత్వం, మతత్వం, ప్రాంతీయవాదాలు ఉండొద్దన్న మోదీ మాటలకు భిన్నంగా విధ్వేషాన్ని పెంచుతున్నారని ఫైర్. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఫెడరల్ వ్యవస్థ విధ్వంసం.
ఓఆర్ఆర్ పై వెళ్లకుండా మాగంటి బాబుతో పాటు మరికొంత మందిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాగంటి బాబు పోలీస్ లను తోసేసి తన అనుచరులతో నానా హంగామా చేశారు.
ఈ వింత చేప జాతి చాలా పురాతనమైందని, ఇప్పుడు అవి అంతరించిపోతున్న దశలో ఉన్నాయని జీవ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఈ వింత చేపలే ముందున్నాయని చెబుతున్నారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లడలేదని నిలదీశారు. చిరంజీవిని రాజమండ్రి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేస్తే ఎందుకు పవన్ ఖండించ లేదని ప్రశ్నించారు.
ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకం అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని తెలిపారు.
అడ్డంకులను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ వాటాల మేరకు 3 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు చేర్చుకుంటున్నారు.
సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఇప్పుడు కేబినెట్ లో కూడా ఉన్నారు.. వారేం అంటారు అని నిలదీశారు.
కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు.
డేటా గ్రిడ్ మరింత పాదదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచుతుందన్నారు. ఇది చారిత్రకమైన దినం అని, ఈ విశిష్టమైన ఫ్లాట్ ఫామ్ ను ఎన్ఐసీ డెవలప్ మెంట్ చేసిందని పేర్కొన్నారు.
జనసేన కలయికతో టీడీపీ మరింత బలం పెరుగుతుందన్నారు. ఈ ప్రకటనతో వైసీసీ గుండెళ్ళో రైళ్లు పరుగెడతాయని చెప్పారు.