Home » Author »bheemraj
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు, చంద్రబాబు సీఎం అవ్వడం గ్యారంటీ అని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ తప్ప... బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఒవైసీ చెబితే.. సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని పేర్కొన్నారు.
ఓ వివాహ వేడుకలో నృత్యం చేయడం కోసం హిమబిందు అనే డ్యాన్సర్ ఇద్దరు యువకులతో సహా 10 మంది డ్యాన్సర్ లతో కలిసి ఈ నెల (సెప్టెంబర్) 11న యాలగిరికి వెళ్ళారు. ఈ క్రమంలో తాను బస చేసిన రిసార్ట్స్ లోని గదిలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని హిమబిందు మరణించారు.
క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ప్రయాణికులందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్టెంబర్ 1న బయలుదేరిన మూడు వారాల క్రూయిజ్ షిప్ సెప్టెంబర్ 22న తిరిగి ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది.
చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ను లూనార్ ఆర్బిటర్ గుర్తించడం దక్షిణ కొరియా అంతరిక్ష కార్యక్రమానికి ఒక అతి పెద్ద విజయం.
ఆయన రాత్రి నుంచి అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. రాత్రంతా ఆయన దీక్ష కొనసాగింది. ఆఫీస్ లోనే ఆయన పార్టీ నేతలతో కలిసి దీక్షను కొనసాగిస్తున్నారు.
మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కార్పొరేషన్ లో ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.
బీజేవైఎం బాధితుల పక్షాన నిలిచింది. రాక్ లైన్ రెవెన్యూ కార్యాలయం అద్దాలు, గోడలను బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు.
తుఫాను కారణంగా రెండు డ్యాములు, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. డ్యాములు తెగిపోవడంతో నగరంపై వరద విరుచుకుపడింది.
శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఇబ్బందేంటని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ ఆఫీస్ లో వదిలి వేశారు.
నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఉన్న చెల్లెలు రంగుల పోచవ్వ(52)కు అన్న మరణ వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఏడూస్తూనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు.
ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు వీలైనంత త్వరగా టికెట్ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టీటీడీ సభ్యులు ఉదయభాను, కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కేటీఆర్ ఐటీ మంత్రి కాదు.. విదేశాంగ మంత్రి అని ఎద్దేవా చేశారు. నెలకు 15 రోజులు విదేశాల్లో ఉండే కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అయితే అప్పటికే అతనికి వివాహం అవడంతో డెహ్రాడూన్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కిరాయికి తీసుకొని శ్రెయా శర్మను అందులో ఉంచాడు. ఇలా మూడేళ్లుగా ఆమె వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు.
చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడని ఆరోపించారు. చంద్రబాబును గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో స్కాం జరిగిందని దాంట్లో చంద్రబాబు సూత్రధారి అనే ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
ఫేక్ సర్టిఫికేట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్) ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని ప్రశించారు. సైబర్ సెక్యూరిటీ విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు.