Home » Author »bheemraj
తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
ఓజర్ దాదాపు 2 బిలియన్ డాలర్ల 30 మిలియన్ డాలర్లను రహస్య ఖాతాలకు తరలించారని ఆరోపించింది. వాదోపవాదాల తర్వాత ఓజర్ తోపాటు ఆయన సోదరులు సెరప్, గవెన్ దోషులను కోర్టు నిర్ధారించారు.
సీఐడీ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలని జడ్జి స్పష్టం చేశారు. మరోవైపు జడ్జి నివాసానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు చేరుకోవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పవన్ కళ్యాణ్ మూడు కార్లతోనే ముందుకు సాగుతున్నారు.
అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అందరి సహకారంతో కుట్ర రాజకీయాలను ధీటుగానే ఎదుర్కొంటానని కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పారు. కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తీవ్రంగా గాయపడిన అతను అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు.
పంది కణాలు, మానవ కణాల కలయికతో చేసిన ఈ మూత్ర పిండం 28 రోజుల తర్వాత మానవ మూత్ర పిండంగా రూపాంతరం చెందినట్లు పరిశోధనలకు నేతృత్వం వహించిన సీనియర్ ప్రొఫెసర్ లై లియాంగ్వు పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను అవమానించేలా, అవహేళన చేసేలా బూతులతో దూషిస్తున్నారని వాపోయారు. చెప్పలేని విధంగా తిట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసం సృష్టించాలని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఉగ్రవాదులను జకీరుల్లా, మహ్మద్ ఈషాగా పోలీసులు గుర్తించారు.
ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు పప్పు బెల్లం పంచుకున్నట్టు బీసీ బంధును పంచుకుంటున్నారని పేర్కొన్నారు. 13 కులాలకు మాత్రమే బీసీ బంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. 13 కులాలే కాదు అన్ని బీసీ కులాలకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి యువతిని లాక్కెళ్లారు. యువతికి డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారం చేశారు.
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రూరల్ ప్రాంత గ్రామాలకు పూర్తిగా అందడం లేదన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలనేదే తన కోరిక అన్నారు.
దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదన్నారు.
మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో పండాన్ని సృష్టిచండం విశేషం. రెహోవాతో లోని వీజ్ మన్ ఇన్ స్టిట్యూల్ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేసింది.
పెళ్లి కార్డులు బంధువులకు పంచడానికి సెప్టెంబర్ 3వ తేదీన రాజేందర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ఈ ఘర్షణలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ కు తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.