Home » Author »bheemraj
రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.
అనస్ అన్సారీపై హఫీజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అనస్ అన్సారీని అదుపులోకి తీసుకున్నామని రాయ్ బరేలీ ఎస్సీ రాజ్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు.
బీజేపీ కొంతమంది ఫైల్స్ చేతిలో పెట్టుకొని బ్లాక్ మెయిల్స్ చేస్తుందన్నారు. జమిలి ఎన్నికలు జరగాలంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజీనామా చేయాలన్నారు.
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారు. నాలుగు కేసులలో చల్లా బాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసులలో బెయిల్ నిరాకరించింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి.
చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యమని ఆరోపించారు. ఐటీ అభియోగాలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని పేర్కొన్నారు.
ఆఖరి రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. గతేడాది పది రోజుల పాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు.
ఎలాంటి దరఖాస్తు రుసుము లేకపోవడంతో భారీగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్య నేతలు ఎక్కడి నుండి దరఖాస్తు చేసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్ర�
గంటకు 200 కిలో మీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్లు పొడవు ఉంటుంది. ఈ టెర్మినల్ లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు.
తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.
కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిలో ముందుందని దానిని వెనుకకు నెట్టాలని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన స్థలంలోనే క్లీనర్ పూర్తిగా కాలిపోయాడు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట్ లో 158.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయింది.
వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలుపగా, కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. జగన్ లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న వెంటనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతతాయని భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
14 రోజుల రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడితే ల్యాండర్ రోవర్ తిరిగి పని చేసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్ రోవర్ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకుని మళ్లీ పని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఇస్ర�