Home » Author »bheemraj
జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు.
సీపీఎం కేంద్ర నాయకత్వం ఆదేశాలతో సీపీఎం రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. తాము కోరిన సీట్లు ఇస్తేనే హస్తం పార్టీతో పొత్తుకు వెళ్లాలని సీపీఎం అభిప్రాయపడుతోంది.
ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మహా మండపం కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఈ కార్యక్రమ ఎజెండాలో కీలక విషయాలు ఉన్నాయి.
ఆక్వా చెరువుల తవ్వకాల్లో రైతులకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. అవగాహన లేని వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని హితవు పలికారు.
తమకు జీతాలు టైంకి లేక ఇల్లు గడవక తన భర్త ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. డబ్బుల్లేక తన భర్తకు సరైన చికిత్స కూడా అందించలేకపోతున్నామని వాపోయారు.
తాము శాంతి కామకులుగా ఉన్నాం కాబట్టే..లోకేష్ పాదయాత్ర చేసుకుంటున్నారని తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే.. పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ముందుకు వెళ్ళదని హెచ్చరికలు జారి చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో ఎనిమిది మంది ఉన్నారు. ఈంగూర్కు చెందిన ఎనిమిది మంది వ్యాన్లో పెరుంతురై వైపు వెళుతున్నారు.
మన సౌర వ్యవస్థలో భూమిని పోలిన గ్రహం సూర్యుని చుట్టూ ఉన్న నెప్ట్యూన్కు మించిన కక్ష్యలో ఉండే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఆశాజనకమైన విషయాన్ని కనుగొన్నారు.
బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్ ఏ) పోస్టులకు మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. ఎస్టీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయం తీసుకుంది.
ప్రాణాలకైనా తెగిస్తాం.. హక్కులను సాధించుకుంటామని తేల్చి చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే తమను కలుపుకుని 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. నగరంలో మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీగా వర్షం కురవడంతో వరద ఉధృతి పెరుగుతోంది.
సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
కాంగ్రెస్ లో ఉన్నవారు అందరూ కేసీఆర్ కోవర్టులేనని పేర్కొన్నారు. షర్మిల ప్యాకేజీ కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిందని ఆరోపించారు. బీసీలకు కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు రాజకీయ గురువు అని అన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో పవన్ కళ్యాణ్ కు నేర్పుతున్న గురువు చంద్రబాబు అని విమర్శించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ గంటకి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోసారి జగన్ ను సీఎంను చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఎలుగుబంటి వెళ్లింది. ఇంటి తలుపులు వేసి ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు, స్థానికులు బంధించారు.
తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
దీంతో అధికారులు, పోలీసులు రైల్వే స్టేషన్ లో అడుగడుగునా సోదాలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.
అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.