Home » Author »bheemraj
రాష్ట్రంలోని యాజూ నదిలో ఎలిగేటర్ను బంధించారు. ఎలిగేటర్ను పట్టుకోవడానికి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పోరాటం కొనసాగిందని హంటర్ డొనాల్డ్ వుడ్స్ తెలిపారు.
బీజేపీ మాటలు నమ్మకండని ప్రజలకు సూచించారు. డబుల్ ఇంజన్ అంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్ రూము ఇండ్లు పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుంటే అన్ని వర్గాలకు మే�
కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు.
ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటలవరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్ లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించార�
రేవంత్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను అధిష్టానం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అప్పగించింది. డీకే శివకుమార్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే షర్మిలను పా
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయ�
లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం ఏడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 95 వేల మందితో ఎలిజిబిలిటీ లిస్టు సిద్ధం అయింది. దశల వారిగా వారికి ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం అంటోంది.
దీప అనే యువతితో అరుణ్ కు ఈ ఏడాది మే5న వివాహం అయింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే అరుణ్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు.
పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి ది హత్య ? ఆత్మహత్య ? ఆమె చెల్లెలు పాత్ర ఉందా ఆనే కోణంలో విచారణ చేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.
షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తో చర్చించే బాధ్యత శివకుమార్ కు అప్పగించారు.
సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు ఉన్నాయి. గతంలో వినిపించిన వారి పేర్లను పోలీసులు ప్రస్తావించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారని బాలాజీ, వెంకట్ పై అభియోగాలు ఉన్నాయి.
భారత పోరాట చరిత్రను నేటి తరానికి తెలిసే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలన్నారు.
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.
దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్సులు అందజేస్తామని చెప్పారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేశారు. నలుగురు వ్యక్తుల నుండి తరచూ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు డ్రగ్స్ అలవాటు ఉంది.
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన
జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించని కేంద్రం.. దానికి కాల పరిమితి లేదని తెలిపింది.