Home » Author »bheemraj
జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం కొనసాగుతోంది. అటవీ అధికారులు ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ కొనసాగిస్తున్నారు.
లోకేష్ చేసేది పాదయాత్ర కాదు గందరగోళం యాత్ర అని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర 200 రోజులైనా ఇంకా ఎన్ని రోజులైనా ప్రయోజనం లేదన్నారు.
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటన ఖరారు అయింది. ఈ సందర్భంగా పలు ఎన్ఆర్ఐ సంఘాలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు.
మృతురాలు దీప్తి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని మెట్ పల్లి డీఎస్పీ రవిందర్ రెడ్డి తెలిపారు. ఆమె మృతికి గల కచ్చితమైన కారణం పోస్టుమార్టం చేసిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.
మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
చివరికి ఫంక్షన్ లోని సంపులో బాలుడు విజిత్ రెడ్డి విగత జీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు విజిత్ రెడ్డి సంపులో పడి చనిపోయినట్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న�
కిషన్ రెడ్డి తనకు స్ఫూర్తి ఇచ్చారని.. వారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం గర్వకారణంగా ఉందన్నారు. బీజేపీకి తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు.
ధూళికట్ట గ్రామానికి చెందిన కనకయ్యయాదవ్ గుండె పోటుతో చనిపోయాడు. అన్న మరణాన్ని తోబుట్టువులు తట్టుకోలేకపోయారు. ఆఖరిసారి అన్న మృతదేహానికి రాఖీ కట్టారు.
వీధిలో వెళ్తున్న చిన్నారిని మూడు కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కుక్కలను తరిమికొట్టి, ఆ బాలికను రక్షించాడు.
పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను దుర్గగుడి అధికారులు అనుమతిస్తారు. సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
గ్రామ శివారులో ఒంటరి ఏనుగు ఇష్టారాజ్యంగా కలియ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో మరణించిన వారి వద్దకు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు పీఈసీ గాంధీభవన్ లో సమావేశం అయింది.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజాము కావడంతో ప్రాణాపాయం తప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
చంద్రుడు సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా కనిపించబోతున్నాడు. దీంతోపాటు 30 శాతం అధికంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన
దేశంలో హైదరాబాద్ లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారు అవుతాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక్ పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారని తెలిపారు.
ఢీకొన్న తర్వాత డాక్టర్ గగన్ కారును ఆపాలనుకున్నాడు. అతను కారులో ఉన్నవారితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఈ క్రమంలో కారులోని వ్యక్తులు ఢీకొట్టి అతనిని బానెట్ పై దాదాపు 50 మీటర్ల వరకు ఎత్తి ఈడ్చుకెళ్లారు. దుండగులు అక్కడి నుండి పారిపోయారు
సీఎం జగన్ ప్రయాణించే దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, అమ్ములు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో మాత్రమే పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.