Home » Author »bheemraj
ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పిరెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
లంచం, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న తపన, తాపత్రయంతో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు.
డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మొత్తం 3,149 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు.
కేసీఆర్ పై ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని పేర్కొన్నారు.
వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడకుండా ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడ్డుకున్నారు.
జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని తెలిపారు. ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు.
మృతుడు దేవేందర్ గాయాన్ కలకత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 నెలల నుండి హోటల్ లో దేవేందర్ జనరల్ మేనేజర్ పని చేస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు తన సమాధానం ఇదేనని ట్విటర్ వేదికగా విజయశాంతి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని చెప్పారు.
భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
బత్తిని హరినాథ్ గౌడ్ పేరు చెబితే చేప మందు గుర్తుకు వస్తోంది. బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు గత కొన్నేళ్లుగా చేపమందు పంపిణీ చేస్తున్నారు.
అతడి ఫోన్ కాల్ న్యూయార్క్ నంబర్ ను సూచించడంతో బాధితుడు నిజమేనని నమ్మాడు. తాను త్వరలోనే భారత్ కు వస్తున్నానని అక్కడికి వచ్చే ముందు మీ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తానని చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు రాబట్టుకున్నాడు.
తాను అగ్రెసివ్ గా మాట్లాడతాను కాబట్టి తనను చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ తనపై హత్యాయత్నం చేసే అవకాశం ఉందని తన శ్రేయోభిలాషులు చెప్పారని తెలిపారు.
పర్యావరణ హితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.
లోకేష్ హింసను ప్రోత్సహిస్తున్నాడు.. అతని వల్ల శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందన్నారు. ఎవరు ఎవరిని తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయించినప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సంతోష్ కుమార్ మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.
పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదని తెలిపారు. ఉల్లిగడ్డను తిననంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవన్నారు.
పార్లమెంట్ తలుపులు మూసి వేసి, లోక్ సభ ప్రత్యక్షం నిలిపి వేసి అశాస్త్రీయ రీతిలో విభజన చేశారంటూ.. నాడు ఎంపీగా ఉన్న తనను కూడా సభ నుంచి బయటికి పంపించి వేశారని తెలిపారు.
కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి(Osmania Hospital) తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందారు.
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ తో కూడిన ఇన్ స్టాగ్రామ్ యాడ్ ను క్లిక్ చేయడం ద్వారా మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్కామర్ల చేతిలో మోసపోయారు. యాడ్ లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ను మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంప్రదించగా ఆపై టెలిగ్రామ్ లింక్ పంపారు.
చంద్రబాబు రాసిన మనసులో మాట చదవండని, రాష్ట్రంలోని ఉద్యోగాలు 40. 62 శాతం అదనంగా ఉన్నాయని చంద్రబాబు రాశారని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు.