Home » Author »bheemraj
సికింద్రాబాద్ లో డెక్కన్ మాల్ ను కూల్చిన కంపెనీకే ఈ బిల్డింగ్ కూల్చివేత పనులను అప్పగించారు. కూల్చివేత ఖర్చులను భరించాలని యజమానికి జీహెచ్ఎంసీ ఆదేశించింది.
గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు మహేశ్వరం మండలం మంకల్ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్ రోటో ప్యాక్లో పని చేస్తున్నట్లు తెలిసింది.
సిఫార్స్ లేఖలపై ఆరా తీయగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ మంత్రి ఎర్రబెల్లి పేరుతో సిఫార్స్ లేఖలు తయారు చేసినట్లు తేలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను
పాత ఇంటి వెనుక పెద్ద కొడుకు ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. పాత ఇంటి స్థలం నుంచి పెద్ద కొడుకుకు ఫీటున్నర స్థలం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇల్లు కూల్చివేసి ఇవ్వాలని అతను తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు.
ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది
అంబులెన్స్ లో ఆయనను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ లో మహేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది.
ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని చంపి సానుభూతి పొందాలనుకుంటున్నారని వెల్లడించారు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి రావాలంటే భయపడుతున్నారని పెద్దారెడ్డి అన్నారు.
ఇంట్లో ఉన్న అతని తల్లిదండ్రులు అబ్బాస్, కమ్రూల్ నిషాలపై ఇనుప రాడ్ లు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాను అంగీకరించకపోవడంతో తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. వారి నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణ హానీ ఉందన్నారు.
వైరా బీఆర్ఎస్ టికెట్టు మదన్ లాల్ కే వస్తుందన్న ప్రచారంతో ప్రత్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు.
కొంత స్థలం అమ్ముడు పోయిన తర్వాత తనకు రూ.4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని మహిళను బాబా బెదిరించారు. బాబా వేధింపులు పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ శాంతికుమారి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
దరఖాస్తులకు డీడీలు తీసేందుకు వ్యాపారస్తులు 2 వేల రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో వినిగియోగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు.
లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ గోప్యత పాటిస్తోంది. చంద్రబాబును వెంకట్రావు గతంలోనే కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
కొన్నేళ్లుగా భార్యతో చంద్రశేఖర్ విడిగా ఉంటున్నాడు. భార్యపై కోపంతో మోక్షజను చంపేందుకు ప్రణాళిక వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టీడీపీ శ్రేణులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ శ్రేణులకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
మధ్యాహ్నం 12:45 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అలిపిరి చెక్ పాయింట్ లో బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేశారు. బాంబు పేలి వంద మంది చనిపోతారని ఫేక్ కాల్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.