Home » Author »bheemraj
విజయవాడలో ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరారని శ్రీనివాసరావు తెలిపారు.
వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు.
భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవం, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు అని ప్రశ్నించారు.
నిర్మల్ లో మాత్రమే కాదు.. హైదరాబాద్ లోని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై కేసీఆర్ కన్నేశాడని పేర్కొన్నారు.
చిరుతల వరుస దాడులతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. తిరుమల భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.
విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు.
ఆమెకు నష్టపరిహారం ఇవ్వకుండానే విద్యుత్ టవర్ నిర్మాణం పనులను ప్రారంభించారు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి టవర్ నిర్మాణం పనులను అడ్డుకున్నారు.
ట్యూషన్ పాయింట్ పెట్టుకుని ఇరువురు సహజీవనం చేశారు. ఇంటి యజమానికి ఇరువురు మగవారుగా పరిచయం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ లో నాగేశ్వరరావు భ్రమరాంబికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.
2020లో యూసుఫ్ గూడలోని ఓ డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ నృత్యం నేర్చుకునే సమయంలో అక్కడికి శిక్షణ కోసం వచ్చిన యువతి (20)తో గాంధీకి పరిచయం ఏర్పడింది. గాంధీ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు మార్పును గమనించాలని అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఆయా రైల్వే స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని సూచించారు.
బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతూవచ్చారు. పీసీసీ చీఫ్ గా తన టికెట్ కూడా తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
మౌనిక సోదరుడి ఆచూకినీ బాధితుల నుండి చెప్పించడానికే ఈ దాడి చేసినట్లు వివరించారు. దాడి జరుగుతున్న సమయంలో డయల్ 100కు కాల్ చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మౌనిక ప్రాణాలను రక్షించగలిగారని తెలిపారు.
ఇప్పటికే తెల్లం వెంకట్రావుతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బీఆర్ఎస్ లోకి వస్తానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
పొరపాటున కత్తెరను కడుపులో పెట్టి కుట్లు వేశారని చెప్పారు. ఆగస్టు8వ తేదీన మహిళ కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. కడుపులో కత్తెరను గుర్తించి వెంటనే విజయవాడ ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు.
బాత్ రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన ఆయా బకెట్ల పక్కన పసిబిడ్డను గమనించారు. పసిబిడ్డ ఏడ్వడంతో ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, రేవంత్ కు కృతజ్ఞత కూడా లేదని విమర్శించారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు.
ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు. తాగుబోతుల జేబులను కొట్టేసేన వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమేనని పేర్కొన్నారు.