Home » Author »bheemraj
పోలీస్ పోస్టింగ్ లలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలకు కట్టుబడే పోస్టింగ్స్ ఇచ్చామని తెలిపారు.
ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు.
మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి తొర్రేడు గ్రామం జిఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నుండి రోడ్డు మార్గంలో మండపేట నియోజకవర్గంలోని ఏడిదకు చంద్రబాబు వెళ్లనున్నారు.
అయితే, చలో విజయవాడకు రావొద్దని విద్యుత్ సంఘాల నేతలకు ఇప్పటికే నోటీసులు కూడా పంపామని, వాటిని బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆగస్టు14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వేగాళ్ల గురి తప్పి పందులకు తగలాల్సిన తూటా అదే ప్రాంతంలో తోటి పిల్లలతో ఆటాడుకుంటున్న పలివెల ధన్యశ్రీ అనే చిన్నారికి తగిలింది. దీంతో చిన్నారి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.
మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు.
ప్రజా చరిత్రలో మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని అన్నారు. నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద వాళ్ల హక్కులు పరిరక్షించాలని కృషి చేసిన వ్యక్తి అన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నెం.1గా నిలిచామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు, డిజిటిల్ లైబ్రరీలు తెచ్చామని వెల్లడించారు.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉదయం 10:45 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 10:50 గంటలకు పోలీస్ గార్డ్స్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 11:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం 11:05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తారు.
సెంట్రల్ ఢిల్లీ, ఐటీఓ, రాజ్ ఘాట్, ఎర్రకోట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు చందర్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, విశాఖకు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో దమ్ముంటే చెప్పాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, యాక్టింగ్ తప్ప ఏమీ లేదని విమర్శించారు.
బాలిక సూర్య ప్రకాశ్ ను ప్రేమించి సాయి అనే వ్యక్తిని రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. సూర్య ప్రకాశ్ కు విషయం తెలియడంతో బాలికను నిలదీశారు. మరోవైపు సూర్య ప్రకాశ్ ను వదలి తనతోనే ఉండాలని సాయి అనే యువకుడు బాలికను ఒత్తిడి చేశారు.
రామానాయుడు స్టూడియో, వెంకటేశ్వర స్వామి ఆలయం, వెల్ నెస్ సెంటర్లు కొండపై ఉన్నాయని, వాటిని పవన్ కల్యాణ్ ఎందుకు తప్పుపట్టడం లేదని నిలదీశారు. రుషికొండలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం కోసం అన్ని అనుమతులతో నిర్మాణం జరిగితే పవన్ దుష్ప్రచారం చేస్తున్న
ఏలూరు జిల్లాలో నాలుగు సర్పంచ్, 47 వార్డు స్థానాలకు ఎన్నికలు పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు సర్పంచ్, 28 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
అలిపిరి కాలి నడక మార్గంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7వ మైలు ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భక్తుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.