Home » Author »bheemraj
తమ డిక్లరేషన్ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదన్నారు. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదని చెప్పారు.
పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ ఏఈ శాంతారావు రైతు నుంచి లంచం డిమాండ్ చేశారు. ఏఈ శాంతారావు కారులో వచ్చి పొలంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
విక్రమ్ సింగ్.. కొంతమందితో కలిసి నితిన్ అహిర్వార్ అనే దళిత యువకుడి ఇంట్లోకి చొరబడ్డారు. 2019లో అహిర్వార్ సోదరి తమపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు.
కుటుంబ పాలన గురించి అమిత్ షా మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 2జీ, 3జీ, 4జీ కాదు కేంద్రంలో నాజీలను మించిన నియంతృత్వ పాలన సాగుతుందన్నారు.
ఇప్పుడున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పొత్తుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం లేదని తెలియగానే సీపీఎం, సీపీఐ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే టచ్ లోకి వెళ్లి పోయారు.
మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాక కమ్యూనిస్టుల వల్లే గెలిచామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు క్రమంగా కమ్యూనిస్టులను దూరం పెడుతూవచ్చారు. సీపీఐ, సీపీఎం అడిగిన స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ విముఖత వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ పార్టీలో తమ వాళ్లు ఉన్నారని స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో సగం మందికి బీ ఫామ్ లు రావన్నారు.
కోల్కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్గంజ్లోని మోష్పోల్లోని కర్మాగారంలో పలువురు వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని తెలిపారు.
గతంలో రాయదుర్గంలో రాజేందర్ ఎస్సైగా పని చేసినప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికి పోయాడు. గతంలోనూ రాజేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ కేసులో సస్పెండ్ అవడంతో హైకోర్టులో స్టే తెచ్చుకుని రాజేందర్ తిరిగి సైబర్ క్రైమ్ లో ఎస్సైగా
ప్రమాదంలో మరణించిన ముగ్గురు మిలటరీ పైలట్లలో యుక్రెయిన్ ఆర్మీ ఆఫీసర్ అండ్రీ పిల్షికోవ్ ఉన్నారు. ఆయన దేశానికి అంకితభావంతో సేవ చేశారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు.
ఆదిత్య - ఎల్ 1 సూర్యున్ని అధ్యయనం చేసేందుకు చేపడుతున్న తొలి మిషన్. 1500 కిలోల బరువు ఉన్న శాటిలైట్ ఇది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షమందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
14 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్ హాల్ గ్రామ పంచాయతీ సమీపంలోని లోయలో పడిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.
తెలంగాణ నుంచి పినాక శరత్ చంద్రారెడ్డి, గడ్డం సీతా రెడ్డి(ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి సతీమణి)కి చోటు దక్కింది. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్ కు అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.
కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు.
గాంధీ భవన్ లో దరఖాస్తుల పక్రియ ముగిసింది. 8 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి.
కార్యకర్తల దయతోనే జిల్లా కోసం 40 ఏళ్లు పని చేశానని తెలిపారు. జిల్లా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడాలని కృషి చేశానని తెలిపారు.
అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. రేపటి (శనివారం) నుంచి దరఖాస్తుల స్క్రూటిని ఉంటుంది. సోమవారం టీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది.