Home » Author »bheemraj
మోదీ ప్రధాని అయ్యాక కూడా ఆయన చెప్పిన వారే ముఖ్యమంత్రి అయిన ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్ లోని అనేక నగరాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలు ఉన్నాయని తెలిపారు.
ఐదేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. నిందితుడిని తేజశ్రీ దూరంగా పెట్టారని తెలిపారు.
తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు.
సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.
అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏ1గా నారా లోకేష్ ఉన్నారు.
లిక్కర్ స్కామ్ లో కవిత రూ.300 కోట్లు వెనకేశారని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు అని అన్నారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అని సూచించారు.
హెరిటేజ్ పేరుతో ల్యాండ్ తీసుకోవడం వాస్తవం అన్నారు. ఎందుకు అక్కడ తీసుకున్నారనే వివరణ వాళ్ళే ఇవ్వాలని తెలిపారు. పర్సనల్ అవసరాల కోసం అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు.
జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని తెలిపారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. రైతన్న కన్నీళ్లు పెట్టకూడదని 39 వేల 85 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా ఖర్చు చేశామని తెలిపారు.
లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. దీంతో 41 ఏ నోటీసు ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని బీసీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ అభ్యర్థులు విజయం సాధిస్తారని బాండ్ పేపర్ పై రాసి ఇస్తామని చెప్పారు.
విశాఖ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అమాయక యువకులు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నారు.
చిన్నపాటి వ్యాపారం చేస్తూ, ట్యూషన్ తరగతులు నిర్వహిస్తున్న అల్కా పాఠక్ తన పొదుపును నగదు, నగల రూపంలో లాకర్లో ఉంచింది.
ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే సండడి మొదలైంది. బడా గణేషుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే పూర్తైంది. భారీ గణేషుడిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి.
మార్గదర్శి అవినీతి బండారం బయట పడిందని తెలిపారు. గతంలో దేశంలో అతి పెద్ద అవినీతి పరుడు చంద్రబాబు అని పవన్ చెప్పారు అని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఆర్ధిక నేరస్తుడు చంద్రబాబుతో కలిసిపోయారని పేర్కొన్నారు.
ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేశానని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తప్ప వేరే జెండా ఎగరదని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడి మళ్ళీ నోరు విప్పలేదు..? అంటే బీజేపీ నోరు నొక్కిందా? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి కూడా మళ్ళీ నోరు విప్పలేదన్నారు.