Home » Author »Chandu 10tv
కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో భారత క్రికెటర్లు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ యూవీలకు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పనక్క�
సాధారణంగా అందరూ పెళ్లిళ్లకి పుట్టిన రోజులకు ఫోటోలు, ఫోటోషూట్ లు తియించుకునేవారు. ఆయితే ప్రస్తుతం మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్న జంట బేబీ షవర్ మెటర్నిటీ ఫోటో షూట్ వంటి వింత వింత కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ ఫోటో షూట్ కోసం అం�
రోడ్డు మీద ఉన్న డివైడర్ ను దాటడానికి ప్రయత్నిస్తున్న పిల్ల ఏనుగుకు, తల్లి ఏనుగు తన తొండంతో డివైడర్ ను దాటేలా చేస్తుంది. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించినది ఏమీ లేదు. తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేయటానికైనా సిద్ధంగా ఉంటుంది. తల్లి ప్రేమ మనుషులల్ల
ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల స్కూళ్లు కాలేజీలు ఎప్పుడు నుంచి తెచ్చుకుంటే కూడా ఎవరికీ తెలియదు. అందుకే పిల్లలను పాఠాలు మిస్సవకుండా చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టారు. అయితే ఇంకొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టలేదు… ఇ
గౌహతి హైకోర్టు ఇటీవల ఒక వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. ఆ వ్యక్తి పెళ్లికి గుర్తులైన సింధూరం, మంగళసూత్రం తన భార్య పెట్టుకోవటానికి నిరాకరించిందని, ఆమెకి పెళ్లి అంటే ఇష్టం లేదనే కారణంతో విడాకులు తీసుకున్నాడు. దీంతో గౌహతి కోర్టు వారికి విడ�
కరోనా వైరస్ కారణంగా ఈ విద్యా సంవత్సరం (2020) ఆన్లైన్ తరగతుల విధానంలోనే ప్రస్తుతం నడుస్తోంది. పరిస్థితి సాధారణం అయ్యేవరకూ ఇదే విధంగా ఆన్లైన్ తరగతులు విద్యా సంవత్సరం గడుస్తుంది. అయితే పరిస్థితి నిమిత్తం అయిన తర్వాత డైరెక్ట్ గా తరగతులు చెప్పడాని
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ (రీజనల్ రూరల్ బ్యాంక్స్) లో పివో, క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 9698 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల వారు ఆ
ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతుంటే అక్కడ మాత్రం ఏ భయం లేకుండా పార్టీలు, విందు భోజనాలు చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో మాత్రం కరోనా మాకు ఏమి భయం లేదంటూ వంతెన మీద కలిసికట్టుగా విందు ఆరగించారు. వారిలో ఏ ఒక్కరూ మాస్క్ �
No trending news found.