Home » Author »Chandu 10tv
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్, ఇన్ స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 789 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబ�
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సను అందించటం కోసం కొంతమంది హైస్కూల్ విద్యార్దులు కలిసి తక్కువ రేటు, తేలికపాటి వెంటిలేటర్లను డిజైన్ �
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. తాజాగా కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన ఓ యువతికి కుటుంబ సభ్యులు డప్పులతో ఘన�
సింగ్రౌలి(మధ్యప్రదేశ్) లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (NCL)లో టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 512 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్�
దేశమంతా కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది… ఇలాంటి సమయంలో నాటుకోడి తింటే కరోనాకు చెక్ పెట్టచని వార్తలు వినిపిస్తున్నాయి. వాన పడుతుంటే చేపతిలో నాటుకోడి కూర నంచుకుని తింటే ఆ మాజనే వేరు. అయితే నాటుకోడి కూరలో అధిక పోషకాలు ఎక్కువగా ఉంటాయట. అందు�
అమెరికాలో ప్రతి ఏటా హాట్ డాగ్ ఈటింగ్ పేరుతో ఓ పోటీ జరుగుతుంటుంది. హాట్ డాగ్స్ ఈటింగ్ అంటే బన్స్ మధ్యలో ఫ్రాంక్స్ ఉంటాయి..వాటిని తినడం. హాట్ డాగ్ ఈటీంగ్ కాంపీటిషన్ లో 10 నిమిషాల్లో ఎంత ఎక్కువ తినగలరంటే 83ఫ్రాంక్ బన్నులు. గత 40 సంవత్సరాలుగా నాథన్ ల�
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 సోకిన పేషెంట్లకు చికిత్సను అందించేందుకు కొత్త మెడికాబ్ పోర్టబుల్ హాస్పిటల్స్ ను ఇండియన్ ఇన్
మనిషి, మనిషికి మధ్య ఉన్న బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నా ఈ రోజుల్లో ఒక వృద్ధుడైన బిచ్చగాడు తన ఆహారాన్ని వీధి కుక్కలకు పంచాడు. దీని బట్టి ఇంకా మనుషుల్లో మానవత్వం బ్రతికే ఉందని చెప్పవచ్చు. మనిషిలో ఇంకా మంచితనం బతికి ఉందనేందుకు ఈ సంఘటన మంచి నిద�
భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో అసిస్టెంట్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 275 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప�
సాధారణంగా ఈ సమాజంలో వందలో 99 శాతం మంది ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, వారి జీవితాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. మార్కులే జీవితం కాదు, మార్కులు మన వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవంటూ ఐ�
సాధారణంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులైనా కుక్కలు బయటకు వెళ్లి వాకింగ్ చేయటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాయి. తాజాగా ఓ ఏనుగు పిల్ల జంతువుల కీపర్ తో కలిసి వాకింగ్ చేస్తూ, పరుగులు పెడుతున్నా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నా
కరోనా…అన్ని రంగాలను కుదిపేస్తోంది. ఈ రంగం..ఆ రంగం అనే తేడా లేదు. ఇందులో సినిమా రంగం ఒకటి. కరోనా వైరస్ కారణంగా..ఈ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. థియేటర్లు నాలుగు నెలలకు పైగా మూత పడ్డాయి. షూటింగ్ లు లేక..కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్�
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశ�
టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి రూటు మార్చారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు లో బడ్జెట్ మూవీలను కూడా సెట్స్ మీదే పూర్తి చేసేస్తుంటారు. బాహుబలి లాంటి సినిమాను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే భారీ సెట్ వేసి అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ చరణ్,
చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పుకోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే కరోనా సోకిన గర్భిణిలకు పుట్టే శిశువులకు వైరస్ సోకిన వార్తలు వింటూనే ఉన్నా
బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీ తన 60 వ పుట్టిన రోజును సెలూన్ ఉద్యోగులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంధర్భంగా ఆమె ఒక సరికొత్త హెయిర్ స్టైల్ను ప్రదర్శిస్తూ కనిపించింది. సామాజిక దూరాన్ని పాటిస్తూ కేక్ కట్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మ
కరోనా వైరస్ మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ప్రపంచ దేశాలన్నింటిని ఆర్ధిక పరిస్ధితి క్షీణించింది. లాక్ డౌన్ నుంచి బయటపడిన తరువాత దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరిచేందుకు ప్రయత్నంలో భాగంగా లండన్ ప్రభుత్వం ఒక కొత్త ప్రభుత్వ పథకాన్నికి మెుదలు పెట్ట�
అసలే కరోనా కాలం.. ఏది తాకాలన్నా భయమే. ఏదైనా వస్తువు తాకాలంటే వణికిపోతున్నారు. కరోనా భయం ప్రతిఒక్కరిని వెంటాడుతోంది. ప్రతిఒక్కరి ఇంట్లో టాయిలెట్ వాడకం కామన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో టాయిలెట్ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాల�
భారతదేశంలో కరోనా వైరస్ విజృభిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు మూతపడ్డాయి. ఈ మహమ్మారి దెబ్బకు అనేక రాష్ట్రాల్లో 10వ తరగతితో పాటు ఇతర పరీక్షలను రద్దు చేయటంతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ హ్యాపీగా గంతులేశారు. మధ్య ప్రదేశ్ లో ఓ అమ్మ�