Home » Author »Chandu 10tv
భారతీయ పౌరులు ఇక పై ఆధార్ కార్డుతో ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఐటీ మంత్రిత్వ శాఖ. దీంతో పాటు కోవిడ్–19 కారణంగా వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లో సేవలను అంది�
తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లి తన పిల్లల భవిష్యత్తుకు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధం పడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైన భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏది ముఖ్యమైనది కాదునుకుంటుంది. �
కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం (సెప్టెంబర్ 21,2020) ప్రకటించింది. వీటిలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లోనే దాదాపుగా లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నాయని రాజ్యసభలో �
ఆర్ఆర్బీ ఎన్ టీపీసీ అభ్యర్దులకు కొన్ని నెలల నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది. పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లును వేగవంతం చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు. దానికంటే ముందుగానే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఆర్ఆర్ బీ నిర్ణయిం
దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తు కళ్లు కాయలు కాచ్చేలాగా ఎదురుచూసి రావటంలేదని బాధపడేదాని�
ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానంపై ఎంతో దుష్ప్రభావం చూపుతుంది. ఈ బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, డెస్క్ జాబ్ చేసుకునేవారిలో కనిపిస్తుంటాయి. వారు ఎప్పుడు ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే ఉంట�
ప్రస్తుతం ఉన్న రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తమ లక్ష్యాలను సాధించాలనే ఆశ ఉన్న కొంతమంది అమ్మాయిలు మాత్రం పెద్దల ఒత్తిడి తలవచుకుని వివాహం చేసుకుంటున్నార
ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’సేల్ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెస్టివల్ సీజన్లో నిర్వహించబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం కొత్తగా 70వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్�
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుకోవటానికి మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. శరీరాన్ని హనికలిగించే అనేక రకాల క్రిములు, వైరస్ లతో పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్ధ చాలా తోడ్పడుతుంది. అలాంటి ఎన్నో రకాల వైరస్ లను ఎ�
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గవెర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 11,000 పోస్టుల్ని భర్తీ భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�
ఇప్పుడంటే షాంపూలు వచ్చి చేరాయి. కానీ, ఇంతకు ముందు తల స్నానానికి కుంకుడుకాయలు, శీకకాయలు వాడేవారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కుంకుడుకాయలకి స్థానం లేకుండా పోయింది. అయితే, షాంపూలు పడని వాళ్ళో, మళ్ళీ మన పాత పద్ధతుల వైపు వెళ్దాం అని ఉత్సాహం ఉ�
ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచ
ఈ రోజుల్లో నైట్ పార్టీలూ, ఇతర వర్కులతో… రాత్రివేళ భోజనాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఏదో ఒకటి తినేయడం, ఎక్కువా, తక్కువా తినడం, టైముకి తినకపోవడం, ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు తినడం ఇలాంటి ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితికి మనం చ�
మన శరీరంలో అన్ని అవయవాలూ ముఖ్యమైనవే. ప్రధానంగా… గుండె, కిడ్నీలు, లివర్ వంటివి అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంట�
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థలల్లో బీటెక్ అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ వర�
భారత పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL)లల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 3348 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ వంటి పోస్టులను భర
ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో ఒక 103 సంవత్సరాల వ్యక్తి కరోనాను జయించాడు. అంతేకాకుండా తనకి కరోనా వచ్చిందనగానే అయ్యో అని ఇంట్లో వాళ్లు బంధువులు అందరూ నిరాశ పడ్డారు. ఆయన భార్య, కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ �
దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నెగెటివ్ అని తేలితే వారి ఆనందాన్నికి హద్దేముంటుంది ? అలాంటిదే మధ్యప్రదేశ్ లో ఓ కుటుంబం తమకు నెగిటివ్ అని రావటంతో పట్టరాని ఆనందంతో డ్యాన్స్ చేశారు. మధ్యప్రదేశ్ ల�
నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో మెుత్తం 4499 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు డివిజన్లలో �
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)లో ప్రొబెషెనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 1167 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ �