Home » Author »Guntupalli Ramakrishna
పొడి శీతాకాలపు గాలి వైరస్ కణాలను గాలిలో ఎక్కువసేపు ఉంచకుండా చూస్తుంది, ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చల్లని వాతావరణం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందనేది వాస్తవం. అలాగని చల్లవాతావరణం వల్ల జలుబు, ఫ్లూ బార�
యువతులకు గుండెపోటు వచ్చినప్పుడు తగిన వైద్య సహాయం పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. మహిళలు రోగనిర్ధారణ పరీక్షలు , చికిత్సలను చేయించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పరిశోధన కనుగొంది. కార్డియాలజిస్టులు లేదా ఇతర నిపుణుల సూచనలు, సలహాలు
జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం అన్నది చాలా ముఖ్యం అయితే, ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల చమురు ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. రోజువారిగా ఒక పర్యాయం తలస్నానం చేయండి. అలాగని ఎక్కువసార్లు తలస్నానం చేయటం వల్ల తలలోని సహజ నూనెలను కోల్పోవాల్సి వస్త
దేశీవరి రకాలలో అధిక ఔషద గుణాలు ఉండటంతో మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా సాగుచేస్తున్న వారిలో ఒకరు తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, అనపర్తి గ్రామాని�
4 ఎకరాల్లో, 6 ఎళ్లుగా పాలీకల్చర్ విధానంలో చేపల పెంపకం చేస్తున్నారు రైతు నరసింహ స్వామి. ఎకరాకు 50 వేల నుండి 1 లక్ష వరకు రొయ్యపిల్లలు వేస్తున్నారు. పలు రకాల తెల్ల చేపలు 1500 వేస్తున్నారు. అయితే 50 కౌంట్ రొయ్య దిగుబడి 5 క్వింటాలు వస్తుంది.
రెండేళ్లుగా భారతదేశ వ్యాప్తంగా మిరప రైతులకు తలనొప్పిగా మారింది నల్లతామర పురుగు. ఇవి ఆశించి మిరపతోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మిరప పంట వేయాలంటే రైతు జంకుతున్నారు.
చక్కెర తీసుకోవటం అన్నది శరీరంలో శక్తి హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఏదైనా తీపిని తిన్నప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అకస్మాత్తుగా శక్తి మరియు చురుకుదనాన్ని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతున్నప్పుడు శక్త
మెంతులు పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడే ఒక ప్రసిద్ధ భారతీయ హెర్బ్ గా చెప్పవచ్చు. ఇది శరీరం యొక్క జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. భోజనంలో ఒక టీస్పూన్ మెంతికూరను, లేదా పొడిని తీసుకోవటం వల్ల మం
మధుమేహంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పురుషులు, మహిళలు , పిల్లలు బాధపడుతున్నారు. ప్రధానంగా జీవనశైలి వ్యాధిగా మధుమేహం మారింది. భారతదేశంలో మధుమేహం చాపక్రింద నీరులా విస్తరిస్తుంది. రోజురోజుకు దీని బారిన పడుతున్నవారి సంఖ్య పెరు�
ఇటీవలికాలంలో దాదాపు 100 మందిలో 99 మంది కళ్లు పొడిబారడం, ఎర్రబడడం వంటి లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ పరికరాలను నిరంతరం ఉపయోగించే అలవాటు కళ్ళకు హాని కలిగించడమే కాకుండా ప్రాణాంతకమైన పరిణామాలకు దారితీస్తుంది.
బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నీరసం, అలసట తగ్గిస్తాయి. చురుకుగా ఉండేలా చేస్తాయి. బెండకాయలు తింటే షుగర్ స్ధాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించుకోవాలంటే బెండకాయలను రోజువారి ఆహారంలో చేర్చుక
ఏ ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు కూడా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలనుకున్నారు. మార్కెట్ లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉండే కూరగాయల పంటల సాగును ఎంచుకొని ప్రతి రబీలో సాగుచేస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు. అయితే స్థానికంగ
సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాలవారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతోపాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్లో జొన్నలకు గిరాకీ పెరిగింది.
పాడి పశువులను పెంచేవారు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పశువైద్యాధికారులు. ఎప్పటికప్పుడు జబ్బులను గుర్తిస్తూ అవసరమైన చికిత్స, టీకాలు వేయించాలంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో గాలికుంటు వ్యాధి ఆశిస్తుంది.
సాధారణ వ్యక్తులు సైతం చక్కెర కంటే బెల్లం లేదా తేనె తీసుకోవడం మంచిది. డయాబెటిక్ రోగులు చక్కెరకు దూరంగా ఉండాలి. బెల్లం మరియు తేనె గురించి మాట్లాడుకుంటే డయాబెటిక్ రోగులు బెల్లం తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. కానీ సాధారణంగా, అటువంటి వ్యక్త�
కాలేయంలో అధిక కొవ్వు సమస్య చికిత్సకు ఉసిరి ఒక ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. విటమిన్ సి దీనిని అధికంగా ఉండటం వలన, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాలేయం నుండి వ్యర్ధాలను తొలగించడంలో ,మరింత నష్టం జరగకుండా రక్షించడంలో సహాయపడుతుంది.
క్యారెట్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది మంచి కంటి చూపుకు అవసరమైన పోషకం. క్యారెట్ తినడం వల్ల కంటి చూపు బాగా ఉండటానికి అవసరమైన విటమిన్ ఎ కొద్ది మొత్తంలో లభిస్తుంది. అయితే, క్యారెట్ తినడం వల్ల రాత్రి దృష్టి మెరుగుపడుతుందని శాస్త్రీయ ఆధారాలు �
సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ , మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ , పీహెచ్ డీ ఉత్తీర
పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా రావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు.
దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు రైతులు. అయితే గత కొన్నేళ్లుగా తమలపాకు సాగు పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ఏఏటికి ఆయేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. కానీ కొందరూ రైతులు మాత్రం తమలపాకు సాగును జీవనాధారంగా మల్చుకున్నారు.