Home » Author »Guntupalli Ramakrishna
సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. దీనిలో గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చాక 18 రోజులు లార్వాదశలో వుంటుంది. ఆతర్వాత గూడుకట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు వుంటుంది. లార్వాదశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటిన మోల్టింగ్ దశ అంటారు.
గత ఏడాది జులైలో ఎకరంలో ప్రయోగాత్మకంగా బెడ్ల విధానంలో తైవాన్ రెడ్ లేడి రకం బొప్పాయి మొక్కలను నాటారు. మొక్కల మధ్య కాళీస్థలం ఉండటం.. పంట దిగుబడి రావడానికి కూడా 7 నెలల సమయం ఉండటంతో అంతర పంటగా బంతిపూలను నాటారు. బంతిని నాటిన 45 రోజుల నుండి దిగుబడి ప్ర�
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుసంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, బీకామ్, సీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్, ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవా�
మధుమేహ వ్యాధిగ్రస్తులలో చిరుధాన్యాలు తినడం కొన్ని సందర్భాలలో హానికరంగా మారుతుంది. ముఖ్యంగా శనగపిండితో చేసిన చిరుతిళ్లైన పకోడీలు, శెనగపిండి బజ్జీలు, వంటివి తింటారు. వీటిని తీనటం వల్ల GI సూచిక వెంటనే పెరుగుతుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరుగు�
బీరకాయలోని అధిక ఫైబర్ ,నీటి కంటెంట్ మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. బీరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. శరీరంలో విషపూరిత వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలను తొలగించడానికి,కొవ్వు పేరుకుపోవడాన్ని న
భారతదేశంలో శతాబ్దాలుగా వేడిని తగ్గించుకోవటానికి వట్టివేర్లతో షర్బత్ తయారు చేసుకుని సేవిస్తున్నారు. ఈ షర్ఫత్ ప్రయోజనాలు కేవలం వేడి నుండి ఉపశమనాన్ని అందించడంతోపాటు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వట్టివేర్ల షర్బత్ వట్టివేర్ల కాచిన కష�
ఫ్యాటీ లివర్ సమస్య కాలేయం సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కాలేయం హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడినప్పడు, అది భావోద్వేగ అస్థిరత , అధిక ఒత్తిడి ప్రతిస్పందనలకు కారణం అవుతుంది.
పశువుల్లో సోకే వ్యాధులు అతి ప్రమాధకరమైంది పొదుగువాపు వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి నివారించకపోతే, రైతులు సంవత్సరం పొడవునా పాల దిగుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి పశువు కోలుకోవటం కూడా చాలా కష్టమవుతుంది.
ఒకే పంటకు పరిమితం కాకుండా ఉన్న భూమిలో సమీకృత వ్యవసాయం విధానంలో వీలైనన్ని ఎక్కువ పంటలు పండించాలి. ఈ పద్ధతికి సహజ సేద్యం విధానాలను జోడిస్తే... పెట్టుబడి తగ్గి లాభాలు దక్కుతాయి. నిర్మల్ జిల్లా, దిలావార్పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన �
దేశ విదేశాలకు ఎగుమతి చేసుకుంటే అధిక లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందుకోసం గ్రేడింగ్, ప్యాకించే చేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ హౌస్ లను ఏర్పాటు చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్, షార్ట్ ఆన్సర్ టెస్ట్ ద్వారా ఎంప�
టీ ఒక రుచికరమైన పానీయం అయితే, అందులో కెఫిన్ ఉంటుంది, ఇది శరీరంపై ప్రభావం చూపే ఒక ఉద్దీపనగా పనిచేస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ ,మరేదైనా కెఫిన్ ఉన్న పానీయం తాగడం వల్ల ఎసిడిటీ పెరగడంతోపాటు జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే కెఫిన్
కేవలం పండ్లు తినడం గురించి కాదు, పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచుకోవడానికి కొన్ని నియమాలను పాటించాలి. ఆహారాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నా లేదా కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేయాలని చూస్తున్నా, ఈ నియమాలు పండ్లను ఎక్కువగా తీ�
వెల్లుల్లి. ఇది దోమలను దూరంగా ఉంచడానికి మరొక మార్గం . వెల్లుల్లి ముక్కలను రూమ్ ఫ్రెషనర్లు , టాయిలెట్ స్ప్రేలలో చేర్చవచ్చు. దోమలను తరిమికొట్టే స్ప్రేని తయారు చేయడానికి లావెండర్ వంటి సుగంధ నూనెలతో కలిపి చర్మంపై ఉపయోగించవచ్చు.
మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఉంటుంది. తక్కువ మొత్తంలో మూత్రం ఉత్పత్తి చేయబటం, తరచుగా లేదా మూత్ర విసర్జన చేయాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు. దిగువ పొత్తికడుపు ఒత్తిడి, అసౌకర్యం, మూత్రం నురగగా, బలమైన వాసన కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో �
తేనె ఉత్పత్తి ద్వారా నెలకు 50 వేల నుండి లక్ష రూపాయల నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తికాదు. కాకపోతే తేనెటీగల పట్ల అవగాహన ఉండి.. ఏసీజన్ లో ఏపంటలు పండుతాయి.. ఎక్కడైతే అధికంగా మకరందం దొరుకుతుందో అక్కడికి రవాణ చేస్తుంటే అధిక తేనె దిగుబడిని పొం�
గెర్కిన్ సాగుకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుకూల వాతావరణం ఉండటంతో వివిధ కంపెనీలు రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకొని సాగుచేయిస్తున్నాయి. అలా 6 ఏళ్ల పాటు సాగుచేస్తూ.. అతితక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నిర్మల్ జిల్లాకు చెంది రైత�
వానకాలం, యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు చాలా మంది రైతులు . అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి, భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి.
గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మార్నింగ్ సిక్నెస్ కలుగుతుంది. ఒత్తిడి, ప్రయాణం , వేడి, కొవ్వు పదార్ధాల వంటి నిర్దిష్ట ఆహారాల వల్ల మార్నింగ్ సిక్నెస్ తీవ్రమవుతుంది. రోజుకు ఎక్కువసార్లు కొద్దిపాటి భోజనం అసౌకర్యాన్ని తగ్గించడంలో సహా
వ్యాయామం అనేక మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆందోళన, డిప్రెషన్ యొక్క లక్షణాలను తగ్గించడ కోసం రెగ్యులర్ శారీరక శ్రమ దోహదపడుతుంది. మానసిక కల్లోలం , మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.