Home » Author »Guntupalli Ramakrishna
రెండేళ్లుగా బొప్పాయి తోటలో అంతర పంటగా పసుపును సాగుచేస్తున్నారు. సెమీఆర్గానిక్ పద్ధతిలో సాగుచేస్తున్న రైతు.. డ్రిప్ ద్వారా ఎరువులు, నీటి తడులను అందిస్తున్నారు. ఒకే క్షేత్రంలో ఒకే పెట్టుబడితో.. రెండు పంటలపై ఆదాయం పొందుతూ.. పలువురికి ఆదర్శంగా �
పెద్దాపురం డివిజన్ లో కర్రపెండలం దుంప లభ్యత వుండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరాయి.మెట్టప్రాంతం ఎక్కువగా వుండటం, నీటి వసతి తక్కువగా వుండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గుచూపుతున్నారు.
విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా జీడిమామిడిది ప్రత్యేక స్థానం. కోస్తాతీర ప్రాంతాలైన శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు దీనిని సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఇటీవలికాలంలో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.
అభ్యర్థులను సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వ�
టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో 60%, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో 85% మంది అదనపు బరువు, ఊబకాయంతో జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి మధుమేహ రోగులకు బరువు తగ్గడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదనపు బరువు తగ్గడం వల్ల మధుమేహ వ్యాధిని నిర్వహించడం సులభతరమౌతుంది.
మలేరియా సమయంలో శరీరంలో ఎర్ర రక్త కణాలు (RBCలు) కోల్పోతారు. దీని కారణంగా, శరీరం రక్తహీనత స్థితికి వెళ్లిపోతుంది. దీని కారణంగా, చాలా మంది బలహీనత, దీర్ఘకాలిక అలసట, కండరాల నొప్పితో సహా వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కెఫీన్, ఆల్కహాల్ రెండూ నోరు పొడిబారడానికి దోహదపడతాయి, కాబట్టి ఈ రెండింటి వినియోగాన్ని తగ్గించుకోవాలి. కెఫీన్, ఆల్కహాల్ రెండూ మూత్రవిసర్జనలు, అంటే అవి శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని బయటకు వెళ్ళేలా చేస్తాయి. ఇది నోటిలోని లాలాజల పరిమాణ�
నిమ్మ సాగులో అనేక రకాల చీడపీడలను రైతులు సులభంగా అధిగమిస్తున్నప్పటికీ, గజ్జితెగులు బెడదతో ఏడాది పొడవునా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ తెగులు వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా, పంట నాణ్యత తగ్గిపోయి, మార్కెట్ లో సరైన ధర పొందలేకపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మామిడికి గడ్డుపరిస్థితులే తలెత్తాయి. సాధారణంగా నవంబర్ , డిసెంబర్ లో మామిడి పూత రావాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చినెలలో రావడం.. వచ్చిన పూత కూడా ఎండిపోతుంది. అయితే ఉన్న పూత, పిందెను కాపాడుకోవాలంటే �
శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకొని, తీగజాతి కూరగాయలైన కాకరను సాగు చేస్తున్నారు. ఒక పంట తరువాత మరో పంటను వేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు.. ప్రతిరోజు ఆదాయం గడిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పాలలో అధిక కాల్షియం కంటెంట్ ఉంటుంది, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన ఎముకలకు అద్భుతమైన పానీయం. రోజూ పాలు తాగడం వల్ల ఎముకల క్షీణతను నివారిస్తుంది. మంచి ఎముకల ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాల్షియం సరైన శోషణకు మనకు విటమిన్ డి అవసరం. పాలలో విటమిన్ డి ఉంటుంది, ఇ�
అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.
మల్లిపుల్ మైలోమా వల్ల ఎముకలు పగుళ్లకు గురయ్యే అవకాశం ఉంది, దీంతో నొప్పి మరింత పెరుగుతుంది. ఎముక నొప్పి శరీరంలోని ఏ భాగంలోనైనా సంభవించవచ్చు, వెన్నుముక, పక్కటెముకలు, తుంటిలో సాధారణంగా ఈ నొప్పులు ఉంటాయి. కదలికల ద్వారా నొప్పి మరింత తీవ్రతరమౌతు�
వాస్తవానికి నీరు అధికంగా ఉండే దోసకాయలు ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. కండరాలు, నరాలకు శక్తిని ఇవ్వటమే కాకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్ లోపాన్ని కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా కీరదోసకాయ తినడం ఆరోగ్య పరంగా చాలా రకాలుగా మేలు �
మెగ్నీషియం గుండెలయ, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే మరొక ముఖ్యమైన ఖనిజం. మెగ్నీషియం యొక్క మంచి మూలాలలో గింజలు, గింజలు, తృణధాన్యాలు మరియు ఆకు కూరలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం.
పుదీనాలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఉదర అసౌకర్యం, తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది. తాజా పుదీనా ఆకులను వేడినీటిలో వేసి టీ తయారు చేసుకోవచ్చు. పుదీనాను క్యాప్సూల్ రూపంలో తీసుకోవచ్చు.
టమాట, వంకాయ, మిరప, కాప్సికమ్ వంటి కూరగాయల నార్లను, ప్రస్తుతం పాలీ హౌసెస్ లలో సాగు చేస్తూ రైతులకు అందిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం కల్పిచిన రాయితీ ధరలతో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నారుమడులను పెంచి, ఔత్సాహిక రైతులకు నిర్ణీత ధరల్లో తక్కువకే అమ్ముతు�
సాధారణ మొక్కజొన్న కోసం 100 నుండి 120 రోజులు వేచిచూడాలి. అదే స్వీట్ కార్న్ అయితే 75 రోజులకు, బేబీకార్న్ అయితే ఇంకా ముందుగా అంటే రెండు నెలలకే అందివస్తుంది. ఈ పంటలను ఏకపంటగా, అంతర పంటగా సాగుచేస్తూ, మార్కెట్ అవసరాన్ని అందిపుచ్చుకొని లాభాల ఫలాన్ని చవిచ�
అజొల్లా అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఫెర్న్ జాతి మొక్క. నీటిలో తేలియాడుతూ పెరుగుతుంది. శాశ్వత సిమెంటు తొట్లలోగాని, టార్పాలిన్ పరిచిన గుంటలలోగాని సులభంగా పెంచుకోవచ్చు. రెండు కిలోల అజొల్లా 1 కిలో దాణాతో సమానమంటే అతిశయోక్తి కాదు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదై ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.