Home » Author »Lakshmi 10tv
ఏటా ఆగస్టు 15 న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. మువ్వన్నెల జెండాను ఎగురవేసి సెల్యూట్ చేస్తాం. మన జాతీయ జెండాను ఎగరేసేటపుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
మన జాతీయ గీతం మన దేశానికి గర్వ కారణం. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని రచించారు. అయితే ఈ గీతాన్ని ఎన్ని సెకండ్లలో పాడటం పూర్తి చేయాలో తెలుసా?
టమాట సాగులో ఫుల్ దిగుబడి సాధించాలంటే ఈ శాస్త్రవేత్త సూచనలు పాటించండి
సినీ నటి జయప్రదకు ఆర్నెళ్లు జైలు శిక్ష
కళ్లు లేని హనుమంతుడు.. గ్రామస్థుల ఆందోళన
ఢిల్లీలో ఓ బాలుడి హత్య సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని మహిళ బాలుడి ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి చంపి బెడ్ బాక్స్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఉదయ్పూర్లో స్ధానిక జర్నలిస్ట్ భరత్ మిశ్రా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, స్నేహితురాలి కారణంగా తను చనిపోతున్నట్లు ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టి చనిపోవడం సంచలనం రేపింది.
సూపర్ స్టార్ రజనీకాంత్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా జైలర్ రిలీజ్ను వారు పండగ చేసుకుంటున్నారు. ఓ జపనీస్ జంట జైలర్ సినిమా చూడటానికి ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి ప్రయాణం చేసి వచ్చింది.
మనిషికి నిద్ర చాలా అవసరం. అయితే పడుకునేటపుడు సరైన దిశలో పడుకోవాలట. లేదంటే అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయట. అసలు ఏ దిశలో పడుకోవాలి?
హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తాజాగా 'జుకర్బర్గ్ సక్సెస్ ఫార్ములా' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలు షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన 'సన్ రైజ్ క్యాండిల్స్' ఫౌండర్, అంధుడు అయిన భావేష్ భాటియా గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
హీరో విశాల్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్తో విశాల్ పెళ్లంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ స్పందించారు.
చనిపోయిన వారికి, పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి భారతదేశంలో 55 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది గయ. గయలో పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.
తన భర్తతో చెల్లెలికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అక్క అనుమానపడింది. అంతే ఆమెను మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. కంట్రీ మేడ్ పిస్టల్తో ఆమెపై కాల్పులు జరిపింది.
డ్యూటీలో ఉన్న పోలీసు చెంప పగలగొట్టింది ఓ మహిళ. అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె ప్రవర్తనపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోగా.. ఆమె ప్రవర్తన వెనుక పోలీసు ఆఫీసర్ పాత్ర ఎంక్వైరీ చేయాలని సూచించారు.
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. ఓ యువకుడు బకెట్ నీళ్లతో వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలు పెట్టాడు. అతని చర్య చూసి జనం షాకయ్యారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోపై జనం మండిపడుతున్నారు.
చిన్నారులకు పసి వయసు నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పేరెంట్స్ చెప్పాలి. ఓ టీచర్ తన తరగతి విద్యార్ధులకు ఈ అంశంపై బోధిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.
దేశానికి ప్రధాని అయినా తన కుటుంబ స్థోమతను బట్టి నడుచుకోవాలి అనేది లాల్ బహదూర్ శాస్త్రిగారి నుంచి నేర్చుకోవాలి. ఆయన సింప్లిసిటీ, నిజాయితీకి అద్దం పట్టే ఆయన జీవితంలోని ఓ సంఘటన చదవండి. స్ఫూర్తి పొందుతారు.
ఇండియాలో ఏ వేడుకలో అయినా భోజనంలో ముందుగా స్పైసీ ఫుడ్ పెడతారు. చివర్లో స్వీట్లు సెర్వ్ చేస్తారు. ఇలా చేయడం సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక కారణాలున్నాయి.