Home » Author »Lakshmi 10tv
జుట్టుకి తేనె రాస్తే తెల్లబడుతుందా? కొన్ని సంవత్సరాలుగా ఈ మాట వింటునే ఉన్నాము. కానీ ఇది నిజమేనా? కేవలం అపోహ మాత్రమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఎవరైనా అబద్ధం చెబుతున్నారని డౌట్ వచ్చిందా? వాళ్లు మాట్లాడేటపుడు ముక్కు, బాడీ లాంగ్వేజ్ గమనించండి. మీకే అర్ధమైపోతుంది. 'పినోచియో ఎఫెక్ట్'..
పొగ తాగే వారి కంటే దానిని పీల్చే వారికి చాలా ప్రమాదం అని చెబుతారు. దానినే 'సెకండ్ హ్యాండ్ స్మోకింగ్; అంటారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చాలామందికి తెలియదు.
హరిద్వార్లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుక�
సైబర్ క్రైంపై అవగాహన కల్పించడం కోసం అస్సాం పోలీసులు AI ని ఉపయోగించి తయారు చేసిన సైబర్ నేరగాళ్ల ఫోటోలను ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్లుగా AI చూపించిన ఆ బాలీవుడ్ విలన్స్ని మీరు గుర్తు పట్టగలరా?
ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా పెద్దగా పట్టించుకునే వారు కనపడటం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ. వారితో మాట్లాడే వారు లేక జీవిత చరమాంకంలో దిగులుతో జీవించేవారున్నారు. అలాంటి వారి కోసం డెహ్రాడూన్లో 'టైమ్ బ్యాంక్' స్ధాపించింది ఒక సామాజిక సంస్థ. పె�
వర్షాకాలంలో కారు నడుపుతున్నారా? కారు డ్రైవ్ చేయడం కంటే ముందు రతన్ టాటా చెబుతున్న సూచన పాటించండి. ఆయనేం చెబుతున్నారు? విషయం చదివాకా ఆయన సూచనను తప్పకుండా పాటిస్తారు.
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో వైఫల్యాలు చవి చూసిన తరువాత విజయం సాధించిన వారెందరో ఉన్నారు. వారిలో 'అంకుర్ వారికూ' ఒకరు. ప్రస్తుతం యూట్యూబర్ గా, రచయితగా దూసుకుపోతున్న ఆయన తన ఫెయిల్యూర్ రెజ్యూమ్ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆయన లైఫ�
వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నారా?
ఇన్స్టాగ్రామ్ను షేక్ చేస్తున్న పవర్ స్టార్
హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద జరిగిన కారు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన తల్లీ కూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొందరి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో మార్నింగ్ వాకర్స్ ఆందోళన �
ఆపిల్ ప్రాడక్ట్స్కి ప్రపంచ వ్యాప్తంగా బోలెడు డిమాండ్ ఉంటుంది. ఆ ప్రాడక్ట్స్కి లోగోతో కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే ఆపిల్ లోగోలో సగం కొరికిన ఆపిల్ని ఎందుకు డిజైన్ చేశారో తెలుసా?
గురు పూర్ణిమ సందర్భంగా టెక్సాస్ భక్తి భావంలో మునిగిపోయింది. 10 వేలమంది ఒకే చోట చేరి భగవద్గీత పఠించారు. యోగా, సంగీత ట్రస్ట్ అమెరికా, ఎస్జీఎస్ గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.
భారతదేశంలో కొన్ని పర్టిక్యులర్ డిపార్ట్మెంట్లలో రెండోవ శనివారం సెలవు ఇస్తారు. సెలవుని ఆస్వాదించే వారిలో చాలామందికి ఎందుకు సెలవు ఇస్తారనే అవగాహన ఉండకపోవచ్చు. దీని వెనుక ఒక స్టోరీ ఉంది.
మసాలా కూరలు, వేయించిన పదార్ధాలు, బిర్యానీ వంటివి తిన్నాక చాలామంది విపరీతంగా దాహం వేస్తోంది అంటారు. అంతేకాదు ఎక్కువగా నీరు తాగుతారు. అందుకు కారణం మీకు తెలుసా?
ఢిల్లీ మెట్రో రోజూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ యువకుడిని మహిళ తిట్టి, చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు.
రకరకాల థీమ్స్తో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లడానికి కస్టమర్లు ఇటీవల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం చైనాలో సరికొత్త రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది. పచ్చని చెట్ల నడుమ ఆకర్షిస్తున్న ఆ రెస్టారెంట్పై ఓ లుక్ వేయండి.
ఫోన్ పోతే తిరిగి దొరకడం అంటే లక్ ఉన్నట్లే. ముంబయిలో ఓ మహిళ తన ఐ ఫోన్ పోగొట్టుకుంది. తిరిగి ఎలా పొందగలిగిందో ట్వీట్ చేసింది. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చిన వారిపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
టైటానిక్ శిథిలాల్ని చూడాలని ఆసక్తితో బయలుదేరిన యాత్ర విషాదంగా ముగిసింది. అందరి జీవితాల్ని బలి చేసింది. పాకిస్తానీ బిలియనీర్ షాజాదా దావూద్కు ఈ యాత్ర చేయాలనే ఆసక్తి ఎలా కలిగిందో ఆయన భార్య క్రిస్టీన్ రీసెంట్గా మీడియాతో పంచుకున్నారు.
కూతురితో ప్రయాణికుడి ప్రవర్తన సరిగా లేదని ఆమె తండ్రి అతనిపై విరుచుకుపడ్డాడు. ఫ్లైట్ సిబ్బంది గొడవని సర్దుబాటు చేయడానికి తిప్పలు పడ్డారు. విస్తారా ఫ్లైట్ లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.