Home » Author »madhu
అతిపురాతన టాయిలెట్ ఎక్కడైనా చూశారా ? దాదాపు 2 వేల 700 సంవత్సరాల క్రితం ఉన్న టాయిలెట్ ఇప్పుడు లభ్యమైంది. ఇజ్రాయిల్.. జెరూసలెంలో జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆర్ఎస్ఎస్ విషయంలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
జపాన్ 100వ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
కాలుష్యం అధికం కావడానికి పంట వ్యర్థాలను తగుబెట్టడమేనని ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
2021 ఏడాదికి గాను ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ కు సన్మానం చేశారు. వీరిద్దరినీ తన కార్యలయానికి పిలిపించుకుని...మరీ అభినందించారు.
నూతన వ్యవసాయ చట్టాలు అసలు అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దని, అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.45 లక్షల
ఆర్యన్ తరపున వాదించేందుకు క్రిమినల్ లాయర్ గా పేరొందిన సతీష్ మానెషిండేకు రంగంలోకి దిగినట్లు సమాచారం. కేసు వాదించే బాధ్యతను అప్పచెప్పారని తెలుస్తోంది.
కరోనా మృతుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది...
స్థానికంగా ఉన్న గెస్ట్ హౌజ్ లో బంధించారు. పీఏసీ గెస్ట్ హౌజ్ లో అయిదు గంటల పాటు ప్రియాంకా గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్లో గడిపారు.
అత్యంత వేగంగా బంతిని విసిరి రికార్డు నెలకొల్పాడు. అతనే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.
విచారణ సమయంలో ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో..షారూక్ ఖాన్..కొడుకు ఆర్యన్ తో మాట్లాడారు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు.
ట్విట్టర్ వేదికగా..బైజూస్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయ్యింది. పిల్లలను సక్రమంగా పెంచని షారూక్ ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు బైజూస్ ను కోరుతున్నారు.
సోమవారం తెల్లవారు జామున 5గంటల 30 నిమిషాలకు ప్రియాంక గాంధీ వాద్రాను అరెస్ట్ చేశారని, ఆమెను వేర్వేరు వాహనాల్లో తిప్పారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు
లఖీంపూర్కు వెళ్లకుండా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో లక్నోలోని తన నివాసం ముందే నిరసనకు దిగారు అఖిలేశ్ యాదవ్.
ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఎవరు ? అనే దానిపై ఇంటర్నెట్ లో ప్రజలు ఆరా తీయడం మొదలు పెట్టారు. క్రమశిక్షణ కలిగిన నిజాయితీపరుడైన అధికారిగా ఆయన పేరు ఉంది.