Home » Author »madhu
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో తాను నిరహార దీక్షను విరమించుకుంటున్నట్లు సిద్ధూ వెల్లడించారు.
ఇష్టమైన కారుతో 17 ఏళ్లుగా ఓ వ్యక్తి అడవిలోనే ఉంటున్నాడు. ఆ కారుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా..దానికి ప్లాస్టిక్ కవర్ కప్పి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు.
కార్యాలయానికి రావాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా నివాసం వద్ద నోటీసు అంటించారు. క్రైం బ్రాంచ్ విచారణకు ఆశిష్ మిశ్రా... హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
తూర్పు గోదావరి జిల్లాలోని పులిపాక గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా యంత్రాంగం కానుకల జల్లు కురిపించనుంది. 2021, అక్టోబర్ 10వ తేదీ ఆదివారం మెగా డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనుంది.
సోమీ ఆలీ..పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై ఆమె స్పందించారు. అసలు డ్రగ్స్ వాడితే ఏమవుతుంది ? ఎలా ఉంటుందని పిల్లవాడు తెలుసుకోలేడా ? అంటూ ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో అంతరాయం కలుగుతుండడంతో...నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కసరత్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని జె.పి.ఎల్. కన్వెన్షన్లో సమావేశం జరగనుంది.
ఆశిష్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి.
ట్విట్టర్ వేదికగా somin అనే వ్యక్తి సిమ్ కార్డుపై సోనూసూద్ బొమ్మ పేయింటింగ్ వేసి ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
కలర్ ఫుల్ పూలతో ట్యాంక్ బండ్ కు సరికొత్త అందం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాండియా, గార్బా వేడుకలను నిర్వహించనున్నారు.
దేశ వ్యాప్తంగా 100 ఆఫ్ లైన్ స్టోర్లను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని ఇండియా రియల్ మీ సీఈవో మాధవ్ సేఠ్ ప్రకటించారు.
ఆఫ్ లైన్ (ఇంటర్నెట్ లేకుండా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) వేగంగా అడుగులు వేస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. IMPS లావాదేవీల పరిమితిని పెంచింది.
చైనా బుద్ధి మారదా? ఓవైపు శాంతి చర్చలని వెల్లడిస్తుంటారు. మరోవైపు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. చైనాది ఇదే నైజమని మరోసారి నిరూపితమైంది.
శుక్రవారం సిక్కులు రోడ్ల మీదకు వచ్చారు. శ్రీనగర్ తో పాటు అనేక ప్రాంతాల్లో వీరు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాలేదు. ఆశిష్ ను పట్టుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది.
లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.