Home » Author »madhu
అమ్మవారి మంటపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే..అమ్మవారి మంటలను వెరైటీగా..వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలో చమురు ధరలు దిగనంటున్నాయి. ఇప్పట్లో ధరల మోత తగ్గేట్టట్టు కనిపించడం లేదు. రోజు రోజుకు కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి.
తాజాగా 24 గంటల వ్యవధిలో 624 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
అభిమాన పాటను ఆస్వాదిస్తూ...ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. హృదయాలను తాకుతోంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న ఎండీ సజ్జనార్ అదనపు బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు.
డక్కలి మండలం ఎంబలూరులో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. రోహిత్ అనే 9 నెలల బాలుడు కాటుక డబ్బా మింగేశాడు.
రాష్ట్రంలోని కేంద్రాలకు నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ తెలిపారు.
దర్యాప్తులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. డ్రగ్స్ షిప్స్ లోకి ఎలా తీసుకెళ్లారనే దానిపై దర్యాప్తు చేయగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
సాయత్రం 06 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు బంద్ చేయాలని రాష్ట్ర ప్రజలను ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ కోరారు.
రోజు గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్తోందని, ఇంట్లో పనులు పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో భార్యను కొట్టి చంపేశాడో ఓ భర్త.
తాను ప్రయాణించే కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా తగ్గించారు సీఎం స్టాలిన్. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు.
అతిపెద్ద బ్యాంకులన్నింటిలోనూ...ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అమాంతం పడిపోయాయి. అధిక వడ్డీ రేట్లు పథకాల్లోనే చేయడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.
బుడ్డోడు ఆ చిన్నారిపై చూపిన ప్రేమ నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ..నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఆర్టీసీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఫ్రీగానే...వెళ్లవచ్చని తెలిపారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.
అక్టోబర్ 18వ తేదీన రైల్ రోకో నిర్వహించాలని, దసరా పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేస్తారని రైతుల సంఘాల నేతలు ప్రకటించారు.
కంపెనీ యొక్క షేరు విలువ అమాంతం పెరగడంతో...కొన్ని గంటల వ్యవధిలో వాటాల విలువ రూ. 854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ..లాభాలు ఆర్జిస్తున్నారు.
యూపీ కాంగ్రెస్ బాధ్యతలను భుజనా మోసుకున్న ప్రియాంక...మరోసారి చీపురు పట్టి యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు కౌంటర్ ఇచ్చారు.
వీవీఐపీలకు మాత్రమే అంతరాలయంలోకి అనుమతి ఉంది. కానీ వీవీఐపీలు కాని వారిని అంతరాలయంలోకి దేవస్థానం సిబ్బంది తోడ్కోని వెళుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.