Home » Author »madhu
దక్షిణ చైనా సముద్రంలో మరో అలజడి రేగింది. చైనా, అమెరికా.. నువ్వా నేనా అని పోటీపడుతున్న ప్రాంతంలో అనూహ్య ఘటన జరిగింది. సబ్మైరైన్లోని నేవీ సిబ్బంది గాయాల పాలయ్యారు.
విమర్శల నేపథ్యంలో లఖింపూర్ ఖేరి దుర్ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సమన్లు పంపించింది. ఆయన ఈ విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం జరుగనుంది. శుక్రవారం ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
దుర్గాదేవికి పూజరి చేస్తున్న పూజ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతనిని చూడడటానికి చాలా మంది ఆలయానికి పోటెత్తుతున్నారు. పాట్నాలో ఓ ప్రాంతంలో ఉన్న ఆలయంలో దుర్గాదేవి పూజలు నిర్వహిస్తున్నారు.
చాహార్ గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ కూడా వచ్చారు. ఆమె స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూశారు. మ్యాచ్ అయిపోయిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చాహార్ వచ్చారు.
లండన్ కు చెందిన రవి కాబోయే భార్య, స్నేహితుడితో భారత్ కు ఇటీవలే వచ్చారు. మంగళవారం మహాకాళేశ్వర్ గుడికి వెళ్లారు.
స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించలేకపోతే..రూ. 500 జరిమాన విధిస్తామని వెల్లడించింది.
Batsman-is-now-batter
కటాలిన్ ఎర్జ్ బెట్ బ్రాడాక్స్ మహిళ మాజీ పోర్న్ స్టార్. ఓ సూపర్ మార్కెట్ లో తీవ్రంగా గాయపడిన ఉన్న తన కొడుకు అలెక్స్ ను కాపాడాలని కేకలు వేసింది.
పేటీఎం కూడా ఫెస్టివల్ ఆఫర్ ను ప్రకటించింది. దసరా నవరాత్రుల సందర్భంగా...బంగారం గెలుపొందే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
తమది పేద కుటుంబం, పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా...తన కొడుకు ఐపీఎల్ లో ఆడడం నిజంగా తమకెంతో గొప్ప విషయమన్నారు పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ మాలిక్.
సంఘం ఈద్గా వద్ద..ఇద్దరు స్కూల్ టీచర్లను ఉదయం 11.15 గంటలకు హతమార్చారు. ముస్లిమేతర టీచర్లను స్కూల్ నుంచి బయటకు లాగారు. అనంతరం వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
ప్రసవవేదనతో ఆమె పడుతున్న బాధను చూసి విమానంలో ఉన్న వారు చలించిపోయారు. అదృష్టవశాత్తు విమానంలో వారు ఉండడం..ప్రసవం సుఖాంతం అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ ముగుస్తుంది. ఆర్యన్ ఖాన్ను 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం సిటీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.
మూవీ ఆర్టిస్టు ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.
షిరిడీ సాయిబాబు 2021, అక్టోబర్ 07వ తేదీ నుంచి భక్తులకు నేరుగా దర్శనమిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆలయంలో ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేశారు.
పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం సొంతూరిని వదిలేసి విశాఖకు వచ్చింది బాలిక కుటుంబం. అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది.
అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ధరల మోత మోగిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరిగాయి.
సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆ లాభాల్లో కొంత వాటాను కార్మికులకు ఇస్తున్నారు.
దుర్గాదేవి మండపంలో ఈసారి...లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన.. కళారూపాలు ఏర్పాటు చేయడం విశేషం.