Home » Author »madhu
2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.
నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నా..పోలీసు పాత్రను వన్నియార్ కులానికి చెందినదిగా చిత్రీకరించారని లీగల్ నోటీసుల్లో తెలిపారు.
తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని సిద్ధిపేట కలెక్టర్ ప్రకటించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది.
సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఆయన బీఆర్ కే భవన్ కు చేరుకోవడంతో రాజీనామా చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి
ఆసీస్ క్రికేటర్ల సంబరాలు మాములుగా లేవు. కేరింతలు, కౌగిలింతలు, కేరింతలతో హల్ చల్ చేశారు. మైదానంలో రచ్చ రచ్చ చేశారు.
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సంచలానాత్మక హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శతాబ్ధం చివరి నాటికి భూమిపై అనేక మార్పులు సంభవించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.
ఓ వ్యక్తి...ప్రతి ఆరు గంటలకు జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. అంతకుముందు ఏం చేశాడో..ఎలా ఉన్నాడో..ఎవరిని కలిశాడో అతనికీ ఏమీ గుర్తుండదు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని వెల్లడించారు.
ఓ మెక్ డోనాల్డ్ వర్కర్ కేవలం నాలుగు గంటల్లో 6 వేల 400 ఫుడ్ వస్తువుల ఆర్డర్ ను ప్యాకింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఫుల్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీసులు చెబుతూ..తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షానికి చెన్నై చిగురాటుకులా వణికిపోయింది. మరో తుపాన్ గండం పొంచి ఉందనే సమాచారంతో రాష్ట్రాలు భయపడిపోతున్నాయి.
మాథ్యూ వేడ్..సంచలన ఇన్సింగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఇతనికి సంబంధించిన జీవిత విశేషాలు వెలుగు చూస్తున్నాయి. అతను ఎలా బ్రతికాడో తెలుసుకుంటున్న క్రీడాభిమానులు...
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
తాము మంచిగా చూసుకుంటామని ఆ వృద్ధురాలికి చెప్పారు. ఆమెకు ఎందుకో డౌట్ అనిపించింది. తనకున్న ఆస్తులను కాజేసేందుకే దగ్గరయ్యారని, ఆస్తి కోసం ఆసక్తి చూపుతున్నారని గ్రహించింది.
టీ20 ప్రపంచకప్ 2021 తుది పోరుకి సమయం ఆసన్నమైంది. ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టైటిల్ కోసం తలపడనున్నాయి.
ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.
ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారం, మంగళవారం జరగనున్నాయి.
తిరుపతిలోని తాజ్హోటల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం అతిథుల గౌరవార్థం ఏపీ సీఎం జగన్ విందు ఇవ్వనున్నారు.
విమానాలు, డ్రోన్లు కూల్చేందుకు రాకెట్ లు, క్షిపణులు ఉపయోగిస్తుంటాయి. అయితే..ఇజ్రాయెల్ దేశం అత్యాధునిక ఆయుధ వ్యవస్థను రూపొందించింది.