Home » Author »nagamani
అది ఏటీఎమ్..? లేక పాముల పుట్టా? ఏటీఎం మిషన్ నుంచి డబ్బులకు బదులు పాములు బయటకు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పాములు ఏటీఎం మిషన్ నుంచి బయటకు తీశారు.
నల్గొండకు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ. 75 కోట్లతో ఐటీ హబ్ ను మంజూరు చేశారు. ఈ ఐటీ హబ్ ను సెప్టెంబర్ నెలలో ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తా
ORR టెండర్ను రద్దు చెయ్యాలి
111జీవో ఎత్తివేత పెద్ద కుట్ర
ఒక్క ఆలింగనం ఎన్నో మాటల్ని చెబుతుంది. స్నేహాన్ని ప్రతిబింభిస్తుంది. నోటితో చెప్పలేని ఎన్నో ఊసుల్ని తెలుపుతుంది. ఒక్క కౌగిలింత నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. మీరు మేము కలిసి ఉంటామనే భరోసానిస్తుంది. అటువంటి ఆలింగనమే భారత ప్రధానిని ప్రపంచ ద�
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయ్యింది.
వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారన్న విమలమ్మ
వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారంటూ వైఎస్సార్ సోదరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?
సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ
దూడ కోసం డీఎన్ఏ టెస్ట్
తన ఆవు కోసం తన బిడ్డను దానికి దగ్గర చేయటం కోసం ఓ రైతు అలుపెరుగని పోరాటం చేశాడు. రాజస్థాన్ కు చెందిన 70 ఏళ్ల రైతు తన ఆరు ఎకరాల పొలం అమ్ముకుని మరీ పోలీస్ స్టేషన్ చుట్టు కాళ్లరిగేలా రెండేళ్లు తిరిగాడు. ఆఖరికి డీఎన్ఏ టెస్ట్ ద్వారా తన దూడను నిర్దారి�
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. అని తేల్చి చెప్పాయి.
వ్యభిచారం నేరం కాదు అంటూ ముంబై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచార గృహంపై దాడులు చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళలను అరెస్ట్ చేసిన ఘటనపై ముంబై సెషన్స్ కోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మోదీజీ మీకు మాటిస్తున్నాను అంటూ మోదీ చేయి పట్టుకుని ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంథొనీ ఆల్బనీస్ హామీ ఇచ్చారు.
కొవిడ్పై అత్యవసర స్థితి లేనంత మాత్రాన ప్రమాదం తప్పినట్లు కాదు. ప్రపంచం కోవిడ్ కంటే ప్రమాదకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా బంగారం తరలించగా అధికారులు పసిగట్టారు.మూడు కిలోల బంగారాన్ని స్వాధీనంచేసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు తెలుగు యువకుడు కుట్రకు పాల్పడ్డాడు. జో బైడెన్ ను హత్య చేయటానికి కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడు అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్ తో దూసుకెళ్లాడు.
RRR స్కాట్ దొర మృతిపై రాజమౌళి దిగ్భ్రాంతి