Home » Author »nagamani
జీవితాంతం రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదని అన్నారు. మంచిపనులు ఎవరి చేసినా అభినందిస్తానని తెలిపిన కేశినేను బెజవాడకు ఎవరు మంచి చేస్తే వారితో కలిసి పనిచేస్తానని అది పార్టీలతో సంబంధం లేదన్నారు.
ఇక నేను సీఎం జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో, లేదో అంటూ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.
ఎయిర్ పోర్టుల్లో ఒంటరిగా కనిపించే ప్రయాణీకులే టార్గెట్ రోజుకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు ఓ హైటెక్ బిచ్చగాడు. ఇతని ప్లాన్ వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే..
జైల్లో ఉన్న ఖైదీకి అతను ప్రేమించిన అమ్మాయితో కోర్టులోనే పోలీసులు పెళ్లి చేశారు. పాపం మూడు ముళ్లు వేశాక కథ కంచికి చేరింది. కానీ కొత్త పెళ్లికొడుకు మాత్రం తిరిగి కటకటాల వెనక్కి చేరుకున్నాడు.
Madhya Pradesh Man Torturing Peacock : భారత జాతీయ పక్షి నెమలిని అత్యంత క్రూరంగా హింసించి చంపాడో యువకుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వీడసలు మనిషినా? మూగజీవాన్ని ఇంత దారుణంగా హింసించిన వీడిని వదలకూడదు కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వెల్లు�
రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించే స్థితిలో భారత్ ఉందా..? ప్రధాని మోదీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరని ప్రపంచమంతా ఎందుకనుకుంటోంది...? పుతిన్, జెలన్స్కీని యుద్ధవిరమణ కోసం ఒప్పించేందుకు మోదీ చేయబోయే ప్రయత్నాలేంటి..? అణుబాంబు�
యుద్ధం తీవ్రత ఏంటో..ఆ నష్టమేంటో..దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికంటే బాగా తెలిసింది హీరోషిమా, నాగసాకికే . రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో..అస్తిత్వాన్నే కోల్పోయి...78 ఏళ్లగా ఆ బాధలను మోస్తున్న హీరోషిమా నుంచే శాంతిసందేశం వినిపించారు భారత
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారి పసిబిడ్డకు సర్జరీ చసేిన ఘనత సాధించారు.
ఈ అమ్మాయి చూపించిన అతి తెలివికి నవ్వులపాలైంది. తోటి ప్రయాణీకులు తనను చూసి నవ్వుకున్నారని నాలాగా ఎవ్వరు చేయవద్దు అంటూ వీడియో ద్వారా తెలిపింది. అతి తెలివికి పోతే నవ్వులపాలవ్వాల్సి వస్తుందని తెలిపింది.
రష్యా అమెరికా విషయంలో టిట్ ఫర్ టాట్ అనే విధంగా వ్యవహరించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక ఒబామాతో పాటు 500లమంది అమెరికన్లపై నిషేధం విధించింది.
పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన హైదరబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. దీని కోసం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి హైదరాబాద్ కు అలియంట్ గ్రూప్ వచ్చేవిధంగా చేశారు. దీంతో తొమ్మిదివేల కొత్త ఉద్యోగాలు ల�
రూ.2వేల నోటు నిషేధిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించటంతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. రెండు వేల రూపాయల నోట్లను ఎలా వదిలించుకోవాలో అని పరుగులు పెడుతున్నారు జనాలు. ఈక్రమంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో రెండువేల నోట్ల గుట్టలు బయటపడ్డాయి. బంగారం కడ్డీల�
మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలాన్ని ఆక్రమించారు అంటూ బాలినేని శ్రీనివాస రెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటు మాజీ మంత్రి బాలినేనని కలిసారు బాధితులు.
నా వెంట ఉంటున్నాడనే కారణంతోనే హాజీపై దాడి చేయించారు అంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆరోపించారు. హాజీపై దాడి చేయించటం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ హస్తం ఉంది అంటూ ఆరోపించారు.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానానికి పడిపోయిందని..వైసీపీ నేతల బెదిరింపులతో కమీషన్ల దందాలకు భయపడి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రావటంలేదని అన్నారు.
బావ జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అందుకే దేశానికి చదువుకున్న ప్రధాని కావాలనేది..ఆయన అవగామన లేని పని వల్ల మరోసారి దేశ ప్రజలు ఆందోళనలో పడ్డారు అంటూ సీఎం కేజ్రీవాల్ కామెంట్స్ చేశారు.
జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది
జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు స్టే