Home » Author »nagamani
ఓ వృద్ధుడికిపై 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేశాయి. ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడాయి.
అంగారక గ్రహంనుంచి భూమికి ఓ సంకేతం వచ్చింది. అది గ్రహాంతరవాసులు పంపించినదేనా? ఈ సంకేతంలో ఏమని ఉంది? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
బెయిల్ కోసం వేచి చూస్తున్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఆలయ పుష్కరిణిలో ఓపక్క స్వామివారికి అభిషేకం చేస్తుండగా..మరోపక్క ఆలయ ఈవో జలకాలాటాలు ఆడారు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి ఆలయంలో ఇటువంటి అపచారాలకు పాల్పడిన ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చైనాలో మరోసారి కోవిడ్ మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెంది భయపెడుతోంది. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు.
డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కరూర్ జిల్లాలో ఐటీ అధికారులను డీఏంకే కార్యకర్తలు అడ్డుకుని అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.
విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో అవినాశ్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. నా తల్లి ఆరోగ్యం మెరుగు పడింది అని ఆయనే స్వయంగా వెల్లడించారు. నా తల్లి ఆరోగ్యం కొంచెం �
పోలీసులు నేరస్థులపై ఉపయోగించే ‘థర్డ్ డిగ్రీ’ గురించి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర�
తీహార్ జైన్ జైల్లోని బాత్రూమ్ లో కుప్పకూలిపోయిన మాజీ మంత్రి జైన్ ను ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఎన్జేపీ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్సపొందుతున్నారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాజకీయ రచ్చగా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.కాంగ్రెస్ తో సహా దేశ వ్యాప్తంగా 19 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించటాన్ని వ్యతిరేకిస్తు బహిష్కరించాయి. కానీ బీఎస్పీ అధినేత
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపిస్తున్నారు.
కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు
కొత్త పార్లమెంట్ భవనం 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా నిర్మాణం. జోన్-5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగల సత్తా.
కొత్త పార్లమెంటరీ భవనం భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది CR జయ సుకిన్ పిటీషన్ దాఖలు చేశారు.
కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండం
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్బాటెన్, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
బియ్యం, బంగాళదుంప, ఉల్లిగడ్డ, కోడిగుడ్ల ధరలు అత్యధికంగా పెరిగిపోయాయి. 50కిలోల బియ్యం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. వంట గ్యాస్ ధర రూ.1800లకు చేరింది.
వాహనాలు చోరీ చేయటానికి పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఓ కారు దొంగిలించారు. ఆకారు డ్రైవ్ చేయటం చేతకాక ఈ దొంగలపాట్లు మామూలుగా లేవు. కారు చోరీ చేయాలంటే డ్రైవింగ్ కూడా చేతకావాలని అప్పుడు అర్థమైంది ఈ దొంగలకు..ఆ తరువాం ఏం జరిగిందంటే..