Home » Author »nagamani
రూ.2000 నోట్ల రద్దుతో భారతదేశంలోనే కాదు విదేశాల్లోకూడా భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు.గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు.. రూ.2వేల నోట్లు మార్చుకోవటానికి నానా తిప్పలు పడుతున్నారు.
కొడాలి నాని కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారనని..కాపుల గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కాపుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో ఇష్�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉంటున్న మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సిసోడియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్యానించింది.
విద్యుత్ శాఖలో పనిచేసే ఓ లైన మెన్ కు పోలీసులపై పట్టరాని కోపమొచ్చింది. మీకు చెమటలు పట్టించకపోతే నేను లైన్ మెన్ నే కాదనుకున్నాడు. ఆ తరువాత అతని కోపానికి జిల్లా ఎస్పీతో సహా జిల్లా పోలీసులందరికి చెమటలు పట్టాయి. ఇంతకూ అతనేం చేశాడంటే..
ఓ యువకుడు పెట్టిన సమోసా షాపు పేరు వింటే ఏం క్రియేటివిటీరా బాబూ అనిపిస్తుంది. కానీ ఆ పేరు వెనుక ఉన్న కథ వింటే చాలా గొప్పోడు రా.. ఇలాంటివాళ్లు ఎంతోమంది యువకులకు ఆదర్శం అనేలా ఉంది. పైగా సమోసా టేస్టు సూపర్ అనేలా ఈ పేరు వెనుక కథ కూడా సూపర్ అనిపిస్తు�
ఇస్రో రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్
ఎవరొచ్చినా కలుస్తాం.. అధిష్టానానిదే నిర్ణయం!
జూన్ 8న కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి!
ఇంటి పెరడులో మామిడి చెట్టుకింద మంచం వేసుకుని పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటుంది? ఓ జామ చెట్టుకింద మంచం వేసుకుని ప్రశాంతంగా చదువుకున్న జ్ఞాపకం కళ్లముందు కదలాడితే ఎలా ఉంటుందో అచ్చం అటువంటి అనుభూతులను కలిగిస్తుంది ఈ లైబ్రరి. ఇలా.. చెట్ల కింద కూర్చ
ట్రాఫిక్ చలాన్లు విధించే తీరే మారిపోనుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను ఉపయోగించి.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు కేరళ పోలీసులు.
గిరిజనుల సహకారంతో జీసీసీ మరో మైలురాయి అధిగమించింది. గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించింది.
సిటీ ఆఫ్ జాయ్ కోల్కతాలో.. కొత్త కేఫ్లు, రెస్టారెంట్లు పుట్టుకొస్తూనే ఉన్నా..బెంటింక్ స్ట్రీట్లోని ఓ మూలలో.. వందేళ్లుగా అద్భుతమైన టేస్ట్ కలిగిన ఓ టీని తయారు చేస్తున్నారు. ఈ వందేళ్ల చరిత్ర కలిగిన పురాతన టీ షాప్ ఇప్పటికీ నగరం నడిబొడ్డున చెక్
ఏపీలో గత కొంతకాలం నుంచి ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై కూడా చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. టీడీపీ మహానాడులో చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రకటనతో ఎన్నికల వేడి మరింత పెరిగింది టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కేంద్�
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని ముందు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ తరవాత మాటతప్పిందని..మోసం చేసిందని విమర్శించారు. మొదట్లో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2000లు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు.
హాస్పిటాలిటీలో నిజమైన స్టార్స్ ఆఫీసు మనేజనర్లు,క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్టులు ఇంకా దీంట్లో తెరవెనుక ఎంతోమంది కృషి ఉంటుంది అని రితేశ్ తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై ఫోకస్ పెట్టిందా?. షర్మిలతో కలిసి పనిచేయాలనుకుంటోందా? కర్ణాటకలో విజయం సాధించాక ప్రియాంకాగాంధీ షర్మిలకు ఫోన్ చేయటం..తాజాగా కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకేతో భేటీ వంటి పలు ఆసక్తికర పరిణామాలు దేనికి సంకేతం?
ప్రధాని మోదీ రూ.856 కోట్ల ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. దీంట్లో భాగంగా సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తు ఉండే సప్తరుషుల విగ్రహాలు కూలిపోయాయి.
అతి వేగం మరో ఏడుగురు ప్రాణాలను తీసుకుంది. అసోంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.
ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర
TDP Mahanadu 2023 : గొడ్డలి పోటో.. గుండె పోటో తేలాలి