Home » Author »nagamani
కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని.. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని అన్నారు జీవీఎల్. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. కేంద్రం నిధులిస్తు�
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎప్పటికి అవుతుంది? ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఫలితాలు ఎప్పటికి అందుతాయి? అనే ప్రశ్నలకు కేంద్ర శుభవార్త చెప్పింది.
24 ఏళ్లల్లో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ప్రతిభ కనబరిచాడు. ఇది నేను నమ్మలేకపోతున్నానని.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయని అన్నాడు.
సముద్రంలో విసిరేసిన 11కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇలా దాదాపు రూ.20 కోట్ల విలువైన 32.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎంతో కాలంగా తనను నడిపిన సంస్థ బస్సుపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు డ్రైవర్. ఇద ఆ బస్సుతో రుణం తీరిపోయింది. చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుమ�
ఒక్కటవబోతున్న..వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
కార్యకర్తలను టచ్ చేస్తే..క్రేన్కు వేలాడదీస్తా.!
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో ఏగుడురు ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వీరిన హుటాహుటీన ఎస్ ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు.
ప్యాకేజి కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీయే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఎన్నికలొస్తే ఒకరిపై మరొరకు విమర్శలు చేసుకుంటారు. ఎన్నికలు అయిపోయాక దోస్తీ కడుతారని..అలా బయటకు డ్రామాల
ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ రాకేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
మా కుటుంబం చంద్రబాబును కలవనీయకుండా కేంద్ర కార్యలయంలో కొంతమంది చేస్తున్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి తెలియకుండా చేస్తున్నారు. మా కుటుంబంపై ఎందుకు కక్ష కట్టారు?కోడెల ఆశయ సాధన కోసం నా పోరాటం కొనసాగుతుందని శివరాం స్పష్టంచేశారు.
చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారు..దాని పేరు మహానాడు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.
స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారు. మోదీ ఈతొమ్మిదేళ్ల పాలనలో నవ భారత్ ఆవిష్కృతమైంది. ఈ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థ లే చెబుతున్నాయని వెల్లడించారు.
కేశినేనీ నీ వెధవసోది ఆపు..నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు...ఏంటీ నీ బిల్డప్ ఏందయ్యా.. దొబ్బేది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు ఇంకా ఏంటో.. ప్రజాసేవల చేయటానికే వచ్చానంటావు ఏంటీ నీ బిల్డప�
కాంగ్రెస్ లోకి కొంతమంది కొత్త కోడళ్లు వస్తుంటారు..అటువంటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చినా... ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఈ సీటు కొండా సురేఖదే..ఇక్కడి నుంచి గెలిచేది కొండా సురేఖే అంటూ అంటూ ధీమా వ్యక్తంచేశారు.
ఫ్యాక్షనిస్ట్ ల్లాగా దౌర్జన్యంగా వచ్చి రెస్ట్ చేశారు.మా నాన్న డయాబెటిస్ పేషెంట్..స్టంట్ కూడా వేశారు..మా నాన్నను ఏం చేశారో అంటూ మెహర్ కుమారుడు ఆందోళన వ్యక్తంచేశారు. మానాన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ ఏ పోలీస్ స్టేషన్ లోను కనిపించలేదు. �
అందాల పోటీల్లో ఓ వ్యక్తి స్టేజీమీదకు దూసుకొచ్చి రచ్చరచ్చ చేశాడు. విజేతకు అలంకరించే కిరీటాన్ని నేలకేసి కొట్టాడు.
అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీంకు వెళ్లనున్న సిబిఐ
అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్