Home » Author »nagamani
ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ఐస్ క్రీమ్ తినటమే వారు చేసిన తప్పు. ఐస్ క్రీమ్ తిని చిన్నపిల్లలు, మహిళలతో సహా 70మంది ఆస్పత్రిపాలయ్యారు.
ఓ మూడేళ్ల పిల్లాడు పాముని పట్టుకుని కొరికి చంపేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పాము చనిపోయింది. కానీ పిల్లాడు మాత్రం..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలు పార్టీ మారటాలు షురూ చేశారు. అసంతృప్తి గల నేతలు తాము చేరాలనుకునే పార్టీ అధినేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈక్రమంలోగత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఓ టీడీపీ నేత తిరిగి టీడీ�
ఏపీలో మొదలైన ఎలక్షన్ హీట్
చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జనసేన పవన్ కల్యాన్ ‘వారాహి’యాత్ర, సభల్లో పాల్గొనేందుకు ఏపీకి ఢీల్లీ అగ్రనేతలు రాక, ప్రభుత్వ కార్యక్రమాలతో వైసీపీ, ఇలా ఏపీలో వాతావరణ ముందస్తు ఎన్నికలకు సంకేతమా?
ఇయర్ బడ్స్ వాడకం పెరుగుతోంది.. కానీ వీటిని ఎక్కువసేపు చెవి ఏమవుతుందో తెలుసా..గంటల తరబడి ఇయర్ బడ్స్ వాటం వల్ల ఓ యువకుడు ఏకంగా తన వినికిడి శక్తినే కోల్పోయాడు. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ వాడితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే..
టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క భారతీయ వరుడు గెటప్ లో తెగ వైరల్ అవుతున్నారు. మస్క్ ఏం చేసినా సంచలనమే..అటువంటి మస్క్ ఇదేంటీ భారతీయ వస్త్రధారణలో కనిపిస్తుంటే నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రపదేశ్ వాసులు ప్రయాణిస్తున్నారు. వీరి క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో పలువరు క్షేమంగానే ఉన్నారని కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం అందింది.
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, ఈ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అనీ ఇలాంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు.
క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి.
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఎపీకి రావాల్సిన ప్రయాణికులు 48 మంది ఉన్నారని..రైలు ఎక్కిన వారిలో 48 మందిలో 32 మంది పురుషలు, 16మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ పరిస్థితులు, పొత్తులు,విభజన అంశాలపై చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబు షాతో భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి? ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి అమీషాతో భేటీ వెనక ప్లాన్ ఏంటీ..?
ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైళ్లు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడానని..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని..బాధితులకు కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుంద
ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ల బృందం ఒడిశా ప్రమాద ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.
బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ప్రిన్స్ హ్యారీ కోర్టుబోనెక్కనున్నారు. దీంతో ప్రపంచం దృష్టి ఆయనపై ఉంది.
జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర ప్రారంభం కానుంది. ఇక ‘వారాహి’యాత్ర ఏపీలో షురూకానుంది.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట..నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఆయన తీసుకునే ఆల్కాహాల్ , విదేేశీ సిగిరెట్లు వంటి వ్యసనాల వల్ల వచ్చిన ఇబ్బందులతో ఆరోగ్య సమస్యలు వచ్చాయట.
చేసేది పోలీసు ఉద్యోగమే అయినా పోలీసులు ఓమహిళకు ప్రసవం చేశారు. తల్లికి పునర్జన్మను బిడ్డకు జన్మను ప్రసాదించారు. నలుగురు మహిళా కానిస్టేబుల్స్ చొరవతో తల్లీ బిడ్డలకు క్షేమంగా ఉన్నారు.