Home » Author »nagamani
ఆకాశంలో హోటల్ గురించి విన్నాం. సముద్రంలో హోటల్ ని చూశాం. ఇక భూమ్మీద ఉండే హోటల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కానీ భూగర్భంలో హోటల్ అందాలు..అక్కడి అనుభూతి గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి.
మొన్నటి వరకు ఐటీ, రాజధాని అంటూ చంద్రబాబు ఏవేవో చెప్పారు.చంద్రబాబు, పవన్ ది ఇద్దరిని ఒకేటే దారి.తల్లకిందులుగా తపస్సు చేసిన టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు.
ప్రజలు విద్యుత్ చార్జీలు కట్టలేకపోతే ఫ్యాన్లు వాడటం మానుకోవాలని..దానికి బదులు చెట్లనీడలో కూర్చోవాలని సలహా ఇచ్చారు. ఫ్యాన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అసలే వినియోగించవద్దని..ఫ్యాన్లకు బదులుగా చెట్లనీడన సేదతీరండి అంటూ వ్యాఖ్యానించారు.
టాటా.. రిలయన్స్ వంటి అగ్రశ్రేణి కార్పొరేట్ దిగ్గజాలకు పోటీగా బిర్లా గ్రూప్ కూడా బంగారం బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బిర్లా గ్రూప్ ప్రకటనతో దేశంలో గోల్డ్ బిజినెస్పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.
జనసేనలోకి ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు
చీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు.
నాకు 100శాతం మండితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా.. అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు అంటూ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ గ్రామ పంచాయితీ మహిళా సర్పంచ్, మహిళా ఎంపీడీవో వినూత్న ఆలోచనకు ప్రతిరూపంగా అందంగా రూపుదిద్దుకుంది ప్లాస్టిక్ బాటిల్స్ బస్టాండ్..ప్లాస్టిక్ కు కొత్తరూపాన్నిచ్చిన ఇద్దరు మహిళలపై అభినందనలు కురిపిస్తున్నారు గ్రామస్తులు.
తెలంగాణలో చెరువుల పండుగ నిర్వహిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పండుగను నిర్వహిస్తోంది. చెరువులు ఎంత ముఖ్యమో..వాటినికి ఎలా కాపాడుకోవాలో చెబుతోంది.
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు అంటూ తెలంగాణ ‘చెరువుల పండగ ’ సందర్భంగా మంత్రి కేటీఆర్ లో కవిత కెరటం ఎగసిపడింది.‘చెరువే ఊరికి ఆదరువు’ అని సాటిచెప్పేందుకీ పండుగ నిర్వహిస్తోంది ప్రభుత్వం.
Arvind kejriwal : కన్నీరు పెట్టుకున్న ఢిల్లీ సీఎం
Adipurush : ఆదిపురుష్ డైరెక్టర్పై వివాదం
ఎనిమిది నెలల గర్భిణి భర్త మొహం చూసి కన్నుమూసిన విషాద ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్లముందే చనిపోవటం..పుట్టకుండానే బిడ్డను పోగొట్టుకున్న ఆ భర్త..
మనిషి తన మేథస్సుతో సృష్టించిన టెక్నాలజీ ఆ మనిషి మనుగడకే ముప్పు తెస్తుందా? మనిషి రూపొందించిన టెక్నాలజీ ఆ మనిషిని అంతమొందించటానికి ఆయుధాలను తయారు చేస్తుందా? అంటే నిజమేనంటున్నారు. కృత్రిమ మేథ (Artificial intelligence) ఏకంగా మనుషుల్ని అంతమొందించే ఘోరమైన ఆయు�
PM Modi Govt : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంటలకు మద్ధతు ధరలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలకు మద్దతు ధర పెంపుకు నిర్ణయాలు తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
పురుషులు మాక్కూడా మంచి రోజులొచ్చాయి అనేలా ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించింది ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా ప్రయాణం ప్రకటించిన సిద్ధయ్య సర్కారు మరి షురుషులకు కూడా సీట్లు కేటాయించి వినూత్న నిర్ణయం తీసుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు.టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
చ్చే ఏడాదికి జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖాయం అని అన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీ టీడీపీ పొత్తులు కలుస్తాయని నేను అనుకోవటంలేదన్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వతాలపై తన దేశపు జెండా ఎగురవేయటానికి ఓ మహిళ సంకల్పించుకున్నారు. ఇప్పటికే ఎనిమిది పర్వతాలు అధిరోహించారు. అలా ఆమె సంకల్పబలంతో ఆమె టార్గెట్ పూర్తి చేసిన సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పటానికి అడుగులు వేస్తున్నారు.
హత్యా యత్నం నుంచి తప్పించుకున మెడలో దిగబడిన కత్తితోనే సొంతంగా బైక్ నడుపుకుంటు ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు ఓ వ్యక్తి.